పట్టాలెక్కని విశాఖ మెట్రో: రూ. 600 కోట్ల నిధులు ఇస్తేనే భూసేకరణ.. డీపీఆర్పై కేంద్రం అభ్యంతరం!
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. పదేళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై నగరవాసుల్లో అసహనం...
