April 19, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

భాగ్యలక్ష్మి మైనింగ్ పేరుతో సీఎం మేనల్లుడి దోపిడీ: ప్రవీణ్ కుమార్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహజ వనరుల దోపిడీ పెరిగిపోయిందని బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన...

సిఎం పదవికి చంద్రబాబు గుడ్ బై చెబుతారా?

సోషల్ మీడియాలో పొలిటికల్ హీట్.. లోకేష్? పవన్? అసలు నిజమేంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ప్రచారం ప్రకంపనలు సృష్టిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి...

క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం

నారావారిపల్లెలో స్విమ్స్ ఆధ్వర్యంలో భారీ అవగాహన సదస్సు మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా నారావారిపల్లెలో నిర్వహించిన నేషనల్ గైనకాలజికల్ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమం విజయవంతమైంది. చంద్రగిరి...

మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యం

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళలు మరియు చిన్నారుల భద్రతపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా...

పద్ధతి మార్చుకోకుంటే వేటు తప్పదు: ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

కూటమి ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా పలువురు నేతలు...

ప్రపంచ విజేత టీమిండియాపై కాసుల వర్షం

బీసీసీఐ భారీ నజరానా.. ఐసీసీ జట్టులో నలుగురు భారతీయులు టీ20 ప్రపంచకప్ 2026ను వరుసగా రెండోసారి కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్టుపై బీసీసీఐ...

తెరపైకి ‘సుయోధన’

మార్చి 27న ప్రియదర్శి కొత్త చిత్రం విడుదల ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై విలక్షణ నటుడు ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్లుగా నటించిన పీరియడ్ డ్రామా...

గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు: డిప్యూటీ సీఎం

రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు రాబోయే మూడు సంవత్సరాల్లో శాశ్వత భవనాలను నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌...

తిరుపతికి మరో మణిహారం

అవిలాల చెరువును అద్భుతంగా తీర్చిదిద్దుతాం - తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి నగర ప్రజల ఆహ్లాదం కోసం అవిలాల చెరువును అన్ని హంగులతో అత్యంత...

తెలుగు వైభవం ఉట్టిపడేలా అమరావతి నిర్మాణం:   చంద్రబాబు

రాజధాని అమరావతిని తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, భావితరాలకు గర్వకారణంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో జరిగిన 59వ...