May 9, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బొత్స

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత...

వైద్య సేవలు, గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరును మెరుగుపరిచే దిశగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. గాలివీడు పీహెచ్‌సీలో వైద్య సేవలపై అసహనం వ్యక్తం...

బీఆర్ నాయుడును తొలగించే వరకు ఆందోళనలు: వైసీపీ మహిళా విభాగం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే పదవి నుండి తొలగించాలని లేదా ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం...

చంద్రబాబు అభివృద్ధి దార్శనికత: అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలు రాష్ట్ర విధ్వంసానికి దారితీశాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో...

పల్లెటూరి బిడ్డల నుంచి సైనికుల వరకు.. లోకేష్ స్ఫూర్తిదాయక ప్రసంగం!

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జరిగిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్ర మంత్రులు హెచ్.డి. కుమారస్వామి,...

అమరావతి నిర్మాణం: చంద్రబాబు సీరియస్

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులను కేవలం ఒక 'కాంట్రాక్ట్ వర్క్'లా...

హిందీ రుద్దుడు ఆపండి: స్టాలిన్ ఫైర్!

సీబీఎస్‌ఈ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరం నుండి అమలు చేయనున్న త్రిభాషా విధానంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా...

గ్లోబల్ స్టేజ్‌పై నేషనల్ క్రష్ రికార్డు!

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. జపాన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026' వేడుకకు ప్రజెంటర్‌గా టాలీవుడ్...

యూసీసీతో మహిళలకు సరికొత్త హక్కులు!

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమలుపై చర్చ ముమ్మరమైంది. ఒకే దేశం-ఒకే చట్టం అనే నినాదంతో వస్తున్న ఈ బిల్లు, ముఖ్యంగా మహిళల సామాజిక స్థితిగతుల్లో...

పల్లెల్లో ఇకపై ప్రత్యేక పాలన

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ముగియడంతో, పాలనా బాధ్యతలు ఇప్పుడు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లాయి....