పెట్రోల్పై రూ. 25, డీజిల్పై రూ. 28 పెంపు? సామాన్యుడికి కోటక్ ఈక్విటీస్ షాకింగ్ వార్నింగ్!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. దీని ప్రభావం భారత వినియోగదారులపై తీవ్రంగా పడనుందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ...
