May 9, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

AP కార్పొరేషన్లలో పెరిగిన వార్డులు.. ఆశావహుల్లో హర్షం!

ఆంధ్రప్రదేశ్‌లోని మునిసిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగర పాలక...

ఈడెన్ గార్డెన్స్‌లో రైజర్స్ ‘ధమాకా’

ఐపీఎల్ 19వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత బోణీ కొట్టింది. గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 65 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం...

తెలుగులో తొలి ఏఐ (AI) సినిమా: ‘అంబర రివేంజ్’

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ, పూర్తిస్థాయి కృత్రిమ మేధ (Artificial Intelligence) సాయంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్ ‘అంబర...

ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత బౌలింగ్‌లో కట్టడి...

మరాఠీలోనూ మోగనున్న ‘బ్యాండ్‌ మేళం’

హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ‘బ్యాండ్‌ మేళం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో రూపొందిన...

ఒంటిమిట్టలో కమనీయం.. శ్రీ సీతారాముల కల్యాణం!

కడప జిల్లాలోని ఏకశిలా నగరం ఒంటిమిట్ట బుధవారం రామనామ స్మరణతో మారుమోగింది. శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవం కనులపండువగా, అంగరంగ వైభవంగా...

అమరావతికి లోక్‌సభ రాజ్యాంగబద్ధమైన ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026'కు బుధవారం లోక్‌సభలో ఆమోదం లభించింది. పదేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి...

విజేతగా నిలిచిన AP మహిళల డెఫ్ క్రికెట్ జట్టు

హర్యానా వేదికగా జరిగిన జాతీయ స్థాయి డెఫ్ టి10 క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది. మార్చి 23 నుండి 27...

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు

నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన 'పేదల సేవలో' కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం సంక్షేమం మరియు...

రాజధానిపై చట్టాన్ని మళ్లీ మార్చవచ్చు: జగన్

ఏపీ రాజధాని అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒకసారి...