భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్...
బంగారం, వెండి ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్...
తిరుపతి స్విమ్స్ (శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ) కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో ‘‘మధుమేహం వల్ల కలిగే నొప్పికి చికిత్స’’ అంశంపై సోమవారం వర్క్షాప్ నిర్వహించారు....
పన్ను ఎగవేతకు కళ్లెం వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. డిజిటల్ యుగానికి అనుగుణంగా ఆదాయపు పన్ను చట్టంలో చారిత్రాత్మక మార్పులకు తెరలేపుతూ,...
నూతన సంవత్సర వేడుకలను మరింత కొత్తగా, ఉత్సాహంగా జరుపుకునేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. 2025కి గుడ్బై చెప్పి 2026కి స్వాగతం పలికేందుకు భాగ్యనగరం హైదరాబాద్ ముస్తాబవుతోంది. పబ్లు, క్లబ్లు,...
- తొలి టీ20లో లంకపై టీమిండియా ఘన విజయం - ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి...
- శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనం - రూ.4.25 కోట్లతో 3.90 ఎకరాల్లో ఏర్పాటుకు టీటీడీ ఆమోదం తిరుమల కొండలకు మరో విశిష్ట ఆకర్షణగా...
శ్రీహరికోట నుంచి ఇస్రో ‘బాహుబలి’గా పేరుగాంచిన LVM–3 రాకెట్ ఈ నెల 24న తన ఆరో స్పేస్ ట్రిప్కు సిద్ధమైంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్...
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలు కావడంతో కొండపై రద్దీ రోజూకంటే అధికంగా కనిపించింది. శ్రీవారి దర్శనానికి 7 కాంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా ఆదివారం...
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) లో వచ్చిన 412 అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులు ఆదేశించారు. సోమవారం...