April 19, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

ఆయుధాల మోతలో మూగబోతున్న మానవత్వం

 వినాశనం అంచున విశ్వం.. శాంతి మంత్రం ఎప్పుడు? నవీన కాలంలో మనం అంతరిక్షంలోకి అడుగుపెట్టాం, కృత్రిమ మేధస్సుతో అద్భుతాలు సృష్టిస్తున్నాం. సాంకేతికతతో ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చుకుని నాగరికత...

వన్యప్రాణుల రక్షణ మనందరి బాధ్యత

 నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అంతరించిపోతున్న అడవి జాతులు, వృక్షజాలంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే...

భారతదేశ ఉజ్వల భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది

చిత్తూరులోని అపోలో యూనివర్సిటీలో మంగళవారం ‘వికసిత్ భారత్’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు...

మహిళల ఆరోగ్యం, భద్రతపై తిరుపతి పోలీసుల భరోసా

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రత్యేక వైద్య శిబిరం మరియు అవగాహన...

ఖతార్ గ్యాస్ ప్లాంట్లపై ఇరాన్ డ్రోన్ల వర్షం

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇజ్రాయెల్-అమెరికా కూటమి దాడులకు ప్రతికారంగా ఇరాన్ ఏకంగా ఎనిమిది గల్ఫ్ దేశాలను లక్ష్యంగా...

భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్: జూన్‌లో హోరాహోరీ పోరు..

క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త. ఈ ఏడాది జూన్ నెలలో అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత్, అఫ్గాన్ జట్ల...

‘పోలీస్ కంప్లైంట్’ నుండి ‘ప్రేమ ఓ ప్రేమ’ సాంగ్ విడుదల

వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా నుండి ‘ప్రేమ ఓ...

భయం గుప్పెట్లో కోటి మంది భారతీయులు.. 

ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య మొదలైన భీకర పోరు పశ్చిమాసియాను అతలాకుతలం చేస్తోంది. ఈ యుద్ధ మేఘాల మధ్య అక్కడ నివసిస్తున్న సుమారు కోటి మంది...

దేశ ఆర్థిక వ్యవస్థకు వస్త్ర రంగమే వెన్నెముక: కమిషనర్

దేశ ఆర్థికాభివృద్ధిలో వస్త్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య పేర్కొన్నారు. భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని...

కర్ణాటక కోళ్ల ఫారంలో ఎర్ర బంగారం: టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి

₹5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం కింగ్ పిన్ సహా 8 మంది స్మగ్లర్లు అరెస్ట్ శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర...