దేశ ఆర్థిక వ్యవస్థకు వస్త్ర రంగమే వెన్నెముక: కమిషనర్
దేశ ఆర్థికాభివృద్ధిలో వస్త్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య పేర్కొన్నారు. భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని...
దేశ ఆర్థికాభివృద్ధిలో వస్త్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య పేర్కొన్నారు. భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని...
₹5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం కింగ్ పిన్ సహా 8 మంది స్మగ్లర్లు అరెస్ట్ శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర...
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ...
ప్రకృతి ప్రసాదించిన పండ్లలో బొప్పాయికి ప్రత్యేక స్థానం ఉంది. విటమిన్ సి, పొటాషియం వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం...
అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న క్లాసిక్ ఎంటర్టైనర్ ‘వీసా – వింటారా సరదాగా’ చిత్రం నుండి మొదటి పాట ‘అనగా అనగా అమెరికా’...
ప్రభుత్వ శాఖలన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచడం ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్, పబ్లిక్...
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రాహుల్ వస్తోంది రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని, కేవలం 'ఢిల్లీ...
టాలీవుడ్లో 'డీజే టిల్లు' సినిమాతో 'రాధిక'గా కుర్రాళ్ల గుండెల్లో గంటలు కొట్టించిన అందాల భామ నేహా శెట్టి. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి సరసన 'మెహబూబా'...
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తెలుగు నరేష్ (26) అనే యువకుడు సోమవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందడం...
టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై విరుచుకుపడ్డారు. ఆదివారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన...