ఏపీ టూరిజం.. సరికొత్త గమ్యం!
ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. పర్యాటక శాఖపై బుధవారం నిర్వహించిన సమీక్షలో 2029 నాటికి...
ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. పర్యాటక శాఖపై బుధవారం నిర్వహించిన సమీక్షలో 2029 నాటికి...
నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుపతి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు బుధవారం నగరవ్యాప్తంగా నిర్వహించిన...
విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో భక్తుల దశాబ్దాల కల నెరవేరింది. శ్రీరామ నవమికి ముందే సీతారాముల వారి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్...
పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం ఇప్పుడు వెండితెరపై వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. జమ్మికుంట మండలం గండ్రపల్లిలో గత మూడు నెలలుగా జరుగుతున్న వరుస...
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన భాగ్యనగర ఐటీ రంగం ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోతోంది. దశాబ్ద కాలంగా లక్షలాది మందికి ఉపాధినిస్తూ రాష్ట్ర...
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతోంది. 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును, పునర్విభజనతో కలిపి...
మరో మూడు రోజుల్లో ఐపీఎల్ సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పది జట్ల కెప్టెన్లతో బిసిసిఐ బుధవారం కీలక సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటలకు జరిగే...
మండుతున్న ఎండలు, ఉక్కపోతతో సతమతమవుతున్న వారికి ప్రకృతి సిద్ధమైన పానీయాలు అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయి. డీహైడ్రేషన్ బారి నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి ఖరీదైన సాఫ్ట్ డ్రింక్స్ కంటే...
అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేస్తూ లేబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు రక్తాన్ని ఓడిస్తున్నాయి. దక్షిణ లేబనాన్లోని నివాస ప్రాంతాలు, శరణార్థి శిబిరాలే లక్ష్యంగా సాగుతున్న ఈ వైమానిక...