April 19, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ...

ఆరోగ్యానికి సిరిసంపద బొప్పాయి

ప్రకృతి ప్రసాదించిన పండ్లలో బొప్పాయికి ప్రత్యేక స్థానం ఉంది. విటమిన్ సి, పొటాషియం వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం...

‘వీసా – వింటారా సరదాగా’ నుండి ‘అనగా అనగా అమెరికా’ సాంగ్ విడుదల

అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న క్లాసిక్ ఎంటర్టైనర్ ‘వీసా – వింటారా సరదాగా’ చిత్రం నుండి మొదటి పాట ‘అనగా అనగా అమెరికా’...

పాలనలో సమర్థత పెంచడమే లక్ష్యంగా సీఎం కీలక ఆదేశాలు

ప్రభుత్వ శాఖలన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచడం ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్, పబ్లిక్...

రాహుల్ గాంధీ పర్యటన ‘వసూళ్ల మూటల’ కోసమే: సంజయ్

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రాహుల్ వస్తోంది రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని, కేవలం 'ఢిల్లీ...

నేహా శెట్టి బ్యాడ్ లక్ మాములుగా లేదుగా!

టాలీవుడ్‌లో 'డీజే టిల్లు' సినిమాతో 'రాధిక'గా కుర్రాళ్ల గుండెల్లో గంటలు కొట్టించిన అందాల భామ నేహా శెట్టి. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి సరసన 'మెహబూబా'...

ఉరివేసుకొని యువకుడు మృతి!

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తెలుగు నరేష్ (26) అనే యువకుడు సోమవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందడం...

బీఆర్ నాయుడిపై భూమన సంచలన ఆరోపణలు

టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై విరుచుకుపడ్డారు. ఆదివారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన...

సైప్రస్‌లోని బ్రిటీష్ సైనిక స్థావరంపై ఇరాన్ డ్రోన్ దాడి!

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అదుపు తప్పి యూరప్ దరికి చేరుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా...

ఖమేనీ మరణం తర్వాతా ఇరాన్‌లో ఎందుకు తిరుగుబాటు జరగలేదు? 

ఇరాన్ అగ్రనేత అయతొల్లా అలీ ఖమేనీ మరణం ఆ దేశ చరిత్రలో అతిపెద్ద రాజకీయ శూన్యతను సృష్టించింది. 36 ఏళ్ల ఏకఛత్రాధిపత్యం ముగిసిన తర్వాత ప్రజలు వెంటనే...