సన్నాసులకు ఎడిటింగ్ కూడా సరిగ్గా రాదు: టీటీడీ ఛైర్మన్
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతోనే డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి...
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతోనే డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి...
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం సాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఉద్యమానికి తెరలేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాల వల్ల సీమ ప్రాంతానికి...
దేశంలోని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు అత్యంత కీలకమైన ఈపీఎఫ్వో (EPFO) ఖాతా విషయంలో సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం గిగ్ కార్మికులకు...
టీ20 ప్రపంచకప్ 2026లో అత్యంత ఉత్కంఠభరితమైన సూపర్-8 పోరుకు తెరలేచింది. వెస్టిండీస్తో జరగనున్న 'డూ ఆర్ డై' మ్యాచ్ కోసం టీమిండియా తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది....
ముప్పై ఆరేళ్ల పాటు ఇరాన్ను ఉక్కుపిడికిలితో పాలించిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ శకం ముగియడంతో ఆ దేశంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్...
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య 'హార్మోన్ల అసమతుల్యత'. దీనివల్ల కేవలం శారీరక ఇబ్బందులే కాకుండా, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతోంది. అయితే,...
యువ హీరో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీసా – వింటారా సరదాగా’. ఈ సినిమా నుంచి విడుదలైన తొలి...
వేసవి కాలం రాకముందే మార్కెట్లోకి పచ్చి మామిడికాయలు వచ్చేస్తున్నాయి. కేవలం పచ్చళ్లు, వంటలకే కాకుండా.. పచ్చి మామిడిని ముక్కలుగా కోసుకుని తినడం వల్ల మన శరీరానికి బోలెడన్ని...
జియో హాట్స్టార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సరికొత్త రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ (Mad For Each Other) బుల్లితెరపై సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది....
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావివలసలో నిర్వహించిన 'ప్రజా వేదిక' సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం ప్రథమ...