April 19, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

నా ఆస్తులే లక్ష్యంగా వేధింపులు: అంబటి

కూటమి ప్రభుత్వం అధికార బలంతో తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాజకీయాల్లో అధికారం...

చమురు సంక్షోభంలో భారత్‌కు రష్యా భరోసా

 హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. ఆదుకోనున్న పుతిన్ సేన! పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ చమురు మార్కెట్‌ను కప్పివేస్తున్నాయి. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన...

వాంఖడేలో సెమీఫైనల్ సమరం: ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ..

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరు జరగనుంది. 2022 సెమీఫైనల్ ఓటమికి...

బొబ్బర్లు (అలసందలు)… ఆరోగ్యానికి బోలెడు లాభాలు!

నేటి కాలంలో సాయంత్రం వేళ పిజ్జాలు, బర్గర్లు, బజ్జీల వంటి జంక్ ఫుడ్‌కు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. కానీ మన పూర్వీకులు తీసుకున్న అత్యంత శక్తివంతమైన...

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’లో సరికొత్త కామెడీ!

టాలీవుడ్ వెండితెరపై ‘మిస్సమ్మ’, ‘అదిరిందయ్యా చంద్రం’ వంటి చిత్రాలతో మెప్పించిన క్రేజీ కాంబినేషన్ శివాజీ - లయ. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరిద్దరూ జంటగా నటించిన...

సఫారీలతో కివీస్‌ ఢీ.. ఫైనల్ బెర్త్ ఎవరిది?

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన ఘట్టం ఆసన్నమైంది. టైటిల్ ఫేవరెట్‌గా దూసుకెళ్తున్న దక్షిణాఫ్రికా, నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతాలు చేసే న్యూజిలాండ్ జట్లు నేడు కోల్‌కతాలోని చారిత్రాత్మక...

అర్హులకే పథకాలు అందాలి – అక్రమాలకు తావుండొద్దు

కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సుదీర్ఘంగా...

జాతీయ పథకాలు ప్రజలకు చేరువ చేయండి

 పాత్రికేయులకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పిలుపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారి అభ్యున్నతికి మీడియా ప్రతినిధులు వారధిలా పనిచేయాలని చిత్తూరు...

ఘోర కలి: ఇరాన్‌లో చిన్నారుల మారణహోమం..

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు అభం శుభం తెలియని పసిప్రాణాలను బలితీసుకుంటున్నాయి. దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లో ఒక ప్రాథమిక పాఠశాలపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన బాంబు దాడిలో...

ప్రకృతి సమతుల్యతకు ‘హనుమాన్’ రక్ష

వన్యప్రాణుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం సరికొత్త అస్త్రం మానవ మనుగడకు ప్రకృతి సమతుల్యత మరియు వన్యప్రాణుల సంరక్షణే ప్రాణాధారమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ...