April 19, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

సైప్రస్‌లోని బ్రిటీష్ సైనిక స్థావరంపై ఇరాన్ డ్రోన్ దాడి!

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అదుపు తప్పి యూరప్ దరికి చేరుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా...

ఖమేనీ మరణం తర్వాతా ఇరాన్‌లో ఎందుకు తిరుగుబాటు జరగలేదు? 

ఇరాన్ అగ్రనేత అయతొల్లా అలీ ఖమేనీ మరణం ఆ దేశ చరిత్రలో అతిపెద్ద రాజకీయ శూన్యతను సృష్టించింది. 36 ఏళ్ల ఏకఛత్రాధిపత్యం ముగిసిన తర్వాత ప్రజలు వెంటనే...

అమ్మాయిల్లో ధైర్యం నింపే ‘సరస్వతి’

వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వంలో పవర్ ఫుల్ థ్రిల్లర్! వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్‌ కుమార్ ఇప్పుడు మెగాఫోన్ పట్టారు....

అమృతం లాంటి మజ్జిగ: రోజూ ఒక గ్లాసు తాగితే మీ ఆరోగ్యానికి తిరుగుండదు!

వేసవి కాలం వచ్చిందంటే చాలు దాహార్తిని తీర్చుకోవడానికి మనందరికీ గుర్తొచ్చేది చల్లని మజ్జిగ. కేవలం దాహం తీర్చడమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించడంలో మజ్జిగను...

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు: ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. 

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన...

రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేకరి కుమార్తె మృతి!

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఛాయలు అలముకున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఓ యువతి...

వణుకుతున్న తెలంగాణ పల్లెలు.. వలస జీవుల క్షేమంపై ఆందోళన!

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఇప్పుడు యుద్ధ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇరాన్ వరుసగా క్షిపణి దాడులకు తెగబడుతుండటంతో యూఏఈ సహా...

ఆరోగ్యశ్రీని ఖూనీ చేసే కుట్ర: వైఎస్ షర్మిల నిప్పులు!

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త ఆరోగ్య విధానాలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ (UHC) పేరుతో పేదల...

ఎక్స్‌ప్రెస్‌వేలపై రయ్‌మంటూ దూసుకెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. 

ఎక్స్‌ప్రెస్‌వేలపై కారు నడపడం ఒక వినూత్న అనుభూతిని ఇస్తుంది. ఖాళీగా ఉన్న రోడ్లను చూసి ఉత్సాహంతో యాక్సిలరేటర్‌పై కాలు వేస్తే కారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో...

మూసీ బాధితులు అధైర్యపడొద్దు..- కేటీఆర్ భరోసా

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 'బుల్డోజర్ రాజ్యాన్ని' నడుపుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను...