June 19, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

నగరంలో హీట్‌ ఐలాండ్‌ ఎఫెక్ట్‌

తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అదనంగా నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న ఏడు రోజుల...

ఉదయనిధి స్టాలిన్ ‘బొట్టు’ వివాదం

సనాతన ధర్మంపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆలయాలను సందర్శిస్తుండటం...

ఆయిల్‌ సంక్షోభం: ప్రపంచానికి ముప్పు

అమెరికా-ఇరాన్‌ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 21 గంటల సుదీర్ఘ చర్చల్లో ఎటువంటి ఒప్పందం కుదరకపోవడంతో, రెండు వారాల...

CINEMA: చింతామణి సొంతకథ ప్రారంభం

శ్రీరామ్, మహిమా గుప్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘చింతామణి సొంతకథ’ ఘనంగా ప్రారంభమైంది. మిత్రా మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా పూజా...

ఇరాన్ కోలుకోలేని స్థితిలో ఉంది: ట్రంప్

ఇస్లామాబాద్ శాంతి చర్చల వైఫల్యం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ ప్రస్తుతం అత్యంత దారుణమైన స్థితిలో ఉందని, ఆ...

మే 8న గోదారి గట్టుపైన థియేటర్లలోకి..

'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన రూరల్ లవ్ స్టోరీ ‘గోదారి గట్టుపైన’ విడుదలకు సిద్ధమైంది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం,...

IPL: ముంబయిపై బెంగళూరు ఘనవిజయం

ఐపీఎల్ సమరంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్ళీ ఫామ్‌లోకి వచ్చింది. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ అద్భుత...

‘దేవర పార్ట్-2’లో మక్కల్ సెల్వన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి 'దేవర పార్ట్-2'పైనే ఉంది....

మండిపోతున్న ఏపీ.. నిప్పుల కొలిమిగా సీమ

ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నడివేసవి రాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పగటిపూట ఉక్కపోత, తీవ్రమైన వడగాల్పులతో ప్రజలు రోడ్ల...

వందే భారత్ స్లీపర్ రెడీ: కేంద్రం తీపి కబురు!

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పట్టాలపై ఇప్పటికే పరుగు తీస్తున్న వందే భారత్ చైర్ కార్ రైళ్ల విజయవంతం తర్వాత, ఇప్పుడు స్లీపర్...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు