April 19, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ కలకలం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయం (RDO)లో శనివారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒక రైతు నుంచి పట్టాదారు పాసు పుస్తకం మరియు...

లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛన్ అందించిన ఎమ్మెల్యే ఆరణి!

తిరుపతి నగరంలో 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. మార్చి ఒకటవ తేదీ ఆదివారం కావడంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు...

భూముల రిజిస్ట్రేషన్‌లో కొత్త నిబంధనలు: కమిషనర్

నగరంలో భూముల రిజిస్ట్రేషన్, ఆటో మ్యూటేషన్ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్ బదిలీ ప్రక్రియలో...

టైలర్ల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎమ్మెల్యే బొజ్జల హామీ!

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని టైలర్లందరికీ అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ముత్యాలమ్మ గుడి...

స్విమ్స్ కార్డియాలజీ దిగ్గజం డాక్టర్ రాజశేఖర్ పదవీ విరమణ

తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ డి. రాజశేఖర్ సుదీర్ఘకాలం పాటు అందించిన సేవలు వెలకట్టలేనివని స్విమ్స్ సంచాలకులు మరియు...

పోలీస్ శాఖ సేవలు చిరస్మరణీయం

తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి, ఫిబ్రవరి 2026లో పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు...

వెంకటగిరిలో ‘పెన్షన్ పండుగ’

వెంకటగిరి నియోజకవర్గంలో పెన్షన్ పండుగ సంబరాలు ఒక రోజు ముందే అంబరాన్ని తాకాయి. బాలాయపల్లి మండలం పిగిలాం పంచాయతీలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పర్యటించి, లబ్ధిదారులకు స్వయంగా...

అభివృద్ధి పనులకు శ్రీకారం.. పక్కా ఇళ్లపై కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టుపురం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక...

చిత్తూరు జిల్లాలో ఎస్సీ పరీక్షలకు సర్వసిద్ధం

చిత్తూరు జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న ఎస్సీ (పదో తరగతి) పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రశాంత వాతావరణంలో...

తిరుపతిలో జనసేన సభ్యత్వాల రికార్డు బాట

జనసేన పార్టీ తిరుపతి పట్టణంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలైన మూడు గంటల్లోనే ఎన్నడూ లేని విధంగా 90 వేల మంది సభ్యత్వం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర...