తిరుపతి జిల్లాకు మకుటాయమానంగా అత్యాధునిక కోర్టు సముదాయం
తిరుపతి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన జిల్లా న్యాయస్థానాల భవన సముదాయాన్ని నిర్మించనున్నట్లు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన తుడా...
తిరుపతి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన జిల్లా న్యాయస్థానాల భవన సముదాయాన్ని నిర్మించనున్నట్లు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన తుడా...
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య గురువారం తెల్లవారుజామున భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించగా, వారి...
మధుమేహం లేదా షుగర్ వ్యాధితో బాధపడేవారు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో అవసరం. మనం తీసుకునే అల్పాహారం రోజంతా మన రక్తంలోని చక్కెర...
టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ఊరిస్తున్న వీరి పెళ్లి వేడుక రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా...
కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన మొట్టమొదటి అధికారిక పర్యటనలో భాగంగా నేడు భారత్కు చేరుకోనున్నారు. నేటి నుంచి మార్చి 7వ తేదీ వరకు కొనసాగే ఈ...
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుక రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా అత్యంత వైభవంగా జరుగుతోంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకులు,...
తిరుపతి నగరవాసులకు అంతర్జాతీయ స్థాయి చర్మ, కేశ సంరక్షణ చికిత్సలను అందుబాటులోకి తెస్తూ 'స్కిన్ రైజ్' అడ్వాన్స్డ్ క్లినిక్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. మంగళం పద్మావతి నగర్లోని...
జింబాబ్వేపై భారత్ ‘విజృంభించాల్సిందే’! టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో భారత్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన స్థితిలో ఉంది. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన 76 పరుగుల భారీ ఓటమి...
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో అంతర్జాతీయ వేదికపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య తక్షణమే, ఎటువంటి షరతులు...
అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు? అయితే, దాని కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఎప్పుడూ బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రసాయనాలతో కూడిన క్రీమ్స్...