April 19, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

తిరుపతిలో జనసేన సభ్యత్వాల రికార్డు బాట

జనసేన పార్టీ తిరుపతి పట్టణంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలైన మూడు గంటల్లోనే ఎన్నడూ లేని విధంగా 90 వేల మంది సభ్యత్వం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర...

జర్నలిస్టుల సమస్యలపై భారీ పోరాటం: చలో విజయవాడకు పిలుపు!

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక న్యాయపరమైన, సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో మార్చి 4న విజయవాడలో 'చలో విజయవాడ'...

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ. 600 కోట్లు

ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి...

టీ20 ప్రపంచకప్‌లో భారత్ వీరవిహారం

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. జింబాబ్వేతో జరిగిన కీలక పోరులో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సెమీఫైనల్ రేసులో...

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం

భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ చికిత్స పొందుతూ తుది శ్వాస...

అమిత్ షాను కలిసిన నూతన దంపతులు విజయ్ – రష్మిక

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా రాచరికపు వైభవాన్ని తలపించేలా...

అధిక బరువుకు చెక్ పెట్టే చియా సీడ్స్

ప్రస్తుత కాలంలో సూపర్ ఫుడ్స్‌లో ఒకటిగా పేరుగాంచిన చియా సీడ్స్ (Chia Seeds) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నలుపు మరియు తెలుపు రంగుల్లో లభించే ఈ...

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విప్లవం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో అంతర్జాతీయ స్థాయి వసతులతో...

ప్రతీ ఎకరాకూ సాగునీరు.. తెలుగు తల్లికి జలహారతి:  సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి, సాగు భూములను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో సాగునీటి...

పేదల భూములను ఆక్రమిస్తే సహించం

తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో పేదలు కొనుగోలు చేసిన భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం హతిరాంజీ మఠం...