March 23, 2026

ఆరోగ్యం

This category provides practical guidance on healthy living, disease prevention, mental wellness, nutrition, exercise, and lifestyle choices. It features expert advice, wellness tips, and awareness articles designed to help readers improve quality of life while avoiding unscientific claims and health misinformation.

మల్లంగుంటలో స్విమ్స్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

తిరుపతి రూరల్ మండలం దామినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మల్లంగుంట గ్రామంలో స్విమ్స్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. టీటీడీ...

శ్రీ సిటీ సెజ్ లో హీరో కంపెనీ కార్మికులకు ఈఎస్ఐ వైద్య శిబిరం

ఈ. ఎస్. ఐ. అందిస్తున్న వైద్యం సేవలను కార్మికులు ఉపయోగించుకోవాలని సూళ్లూరుపేట ఈ. ఎస్. ఐ. వైద్యశాల ఇంచార్జి సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్. జి. పద్మజ...

తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య పరీక్షలు

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో రోగుల సౌకర్యార్థం కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో పలు రకాల కొత్త మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీలను ప్రవేశపెట్టారు....

మెలటోనిన్ ఉత్పత్తిపై ప్రభావం.. నిద్రకు దూరం

మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే 'బ్లూ లైట్' మెదడును నిరంతరం ఉత్తేజితం చేస్తుంది. ఇది మెదడులో నిద్రను ప్రేరేపించే 'మెలటోనిన్' అనే హార్మోన్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తుంది....

గ్రామాల్లో పింక్ బస్సుల సందడి.. ఇంటి వద్దకే క్యాన్సర్ పరీక్షలు

ఏర్పేడు మండలం పాపానాయుడుపేట పీహెచ్‌సీ పరిధిలోని కందాడు, వికృతమాల గ్రామాల్లో స్విమ్స్ వైద్యాధికారి డాక్టర్ ఎం. నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. అత్యాధునిక...

మెరిసే చర్మం కోసం అరటిపండు ఫేస్ మాస్క్..

అందమైన, ఆరోగ్యకరమైన చర్మం కోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ అవసరం లేదు. మన వంటగదిలో దొరికే అరటిపండుతోనే అద్భుతమైన మెరుపును సొంతం చేసుకోవచ్చు. అరటిపండులో ఉండే విటమిన్...

స్విమ్స్ స్టాఫ్ నర్స్ హరిత అకాల మృతి.. 

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో స్టాఫ్ నర్సుగా సేవలందిస్తున్న శ్రీమతి ఎం. హరిత కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, వేలూరులోని సీఎంసీ...

స్విమ్స్ ‘పింక్ బస్సు’ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్..

తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్), టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరు జిల్లాలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం విజయవంతంగా జరిగింది....

సూర్యోదయానికి ముందే నిద్రలేస్తున్నారా?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొనడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం అలవాటు చేసుకున్నారు. అయితే, ఈ జీవనశైలి వల్ల తెలియకుండానే అనేక...

స్విమ్స్‌లో పాలియేటివ్ కేర్ సేవలపై డాక్టర్ రాధా వెంకటేశన్ సమీక్ష

శ్రీవారి వైద్యసేవ కార్యక్రమంలో భాగంగా తిరువనంతపురానికి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రాధా వెంకటేశన్ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. పల్లియం ఇండియా గౌరవ అధ్యాపకురాలిగా సేవలందిస్తున్న...