May 13, 2026

ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

టీడీపీ కార్యకర్తలే అధినేతలు: క్లస్టర్ ఇంఛార్జ్‌ల భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న క్లస్టర్ ఇంఛార్జ్‌ల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా 'కాఫీ కబుర్లు' పేరుతో కార్యకర్తలతో...

ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన: రెండో రోజు ‘నేషన్ ఫస్ట్ గవర్నెన్స్’పై కీలక శిక్షణ!

సింగపూర్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మరియు ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ లక్ష్యంగా మంత్రుల బృందం సింగపూర్‌లో జరుపుతున్న అధ్యయన పర్యటన రెండో రోజు అత్యంత కీలకమైన అంశాల...

ఏపీలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటు: విశాఖ లాస్ట్.. కడప ఫస్ట్! చంద్రబాబు ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్’ ప్లాన్ ఇదే!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా సమతుల్యత దెబ్బతింటున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (TFR) ఆందోళనకరంగా పడిపోతోందని, దీనిని సరిదిద్దేందుకు 'పాపులేషన్...

పట్టాలెక్కని విశాఖ మెట్రో: రూ. 600 కోట్ల నిధులు ఇస్తేనే భూసేకరణ.. డీపీఆర్‌పై కేంద్రం అభ్యంతరం!

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. పదేళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై నగరవాసుల్లో అసహనం...

ఏపీలో కొత్త పింఛన్ల పంపిణీకి ముహూర్తం ఖరారు: జూన్ నుంచి రూ. 4వేలు.. వారందరికీ శుభవార్త!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా,...

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత: రేపే హైదరాబాద్‌లో అంత్యక్రియలు!

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీలుడు, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు. గత నెల రోజులుగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్...

డ్వాక్రా మహిళలకు రూ. 3 లక్షల వరకు రుణం: స్త్రీనిధి రుణాల పరిమితి పెంచిన ఏపీ ప్రభుత్వం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో AP Stree Nidhi...

ఏపీలో మరో భారీ గ్రీన్‌ఫీల్డ్ హైవే: కృష్ణపట్నం నుంచి బద్వేల్ వరకు.. తగ్గునున్న 34 కి.మీ దూరం!

నెల్లూరు/కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక మరియు రవాణా రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు నుంచి కడప...

ఏపీలో మెడికల్ హబ్: నెల రోజుల్లో పీపీపీ మెడికల్ కాలేజీలు ప్రారంభం.. 2.1 ఫెర్టిలిటీ రేటే లక్ష్యం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వైద్యారోగ్య శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా AP...

ఉత్తరాంధ్రకు రూ.5,400 కోట్ల భారీ ప్రాజెక్ట్: రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన!

అనకాపల్లి: ఉత్తరాంధ్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో భారీ అడుగు వేస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న...