తెలుగు రాష్ట్రాలకు పిడుగుల గండం
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు తోడు ఇప్పుడు అకాల వర్షాల ముప్పు వచ్చిపడింది. రాబోయే మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భయంకరమైన...
The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు తోడు ఇప్పుడు అకాల వర్షాల ముప్పు వచ్చిపడింది. రాబోయే మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భయంకరమైన...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన ప్రతిష్టాత్మక ఏఐ హబ్ నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసింది. దాదాపు రూ....
రాయలసీమను పండ్ల తోటల హబ్గా మార్చడమే కాకుండా, ప్రతి ఎకరాానికి సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం...
ఆంధ్రప్రదేశ్లో భానుడి భగభగలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల...
అమరావతి రాజధాని అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన...
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత...
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరును మెరుగుపరిచే దిశగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. గాలివీడు పీహెచ్సీలో వైద్య సేవలపై అసహనం వ్యక్తం...
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే పదవి నుండి తొలగించాలని లేదా ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలు రాష్ట్ర విధ్వంసానికి దారితీశాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో...
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జరిగిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్ర మంత్రులు హెచ్.డి. కుమారస్వామి,...