April 23, 2026

ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

చంద్రబాబు అభివృద్ధి దార్శనికత: అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలు రాష్ట్ర విధ్వంసానికి దారితీశాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో...

పల్లెటూరి బిడ్డల నుంచి సైనికుల వరకు.. లోకేష్ స్ఫూర్తిదాయక ప్రసంగం!

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జరిగిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్ర మంత్రులు హెచ్.డి. కుమారస్వామి,...

అమరావతి నిర్మాణం: చంద్రబాబు సీరియస్

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులను కేవలం ఒక 'కాంట్రాక్ట్ వర్క్'లా...

పల్లెల్లో ఇకపై ప్రత్యేక పాలన

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ముగియడంతో, పాలనా బాధ్యతలు ఇప్పుడు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లాయి....

APలో పిడుగుల బీభత్సం: జాగ్రత్త!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ...

ఎమ్మెల్యేలకు CM చంద్రబాబు ‘మెడిటేషన్’ CLASS!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య తలెత్తుతున్న విభేదాలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట...

అందుబాటులోకి GREENFIELD HIGHWAY.. కొత్త అనుభవం

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ చిత్తూరు-తచ్చూరు 6 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తోంది. తాజాగా ఈ హైవేపై నేషనల్...

AP కార్పొరేషన్లలో పెరిగిన వార్డులు.. ఆశావహుల్లో హర్షం!

ఆంధ్రప్రదేశ్‌లోని మునిసిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగర పాలక...

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు

నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన 'పేదల సేవలో' కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం సంక్షేమం మరియు...

రాజధానిపై చట్టాన్ని మళ్లీ మార్చవచ్చు: జగన్

ఏపీ రాజధాని అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒకసారి...