ఎవరెస్ట్ శిఖరాగ్రానికి ఏపీ విద్యార్థులు: ‘Everest Base Camp’ యాత్రను ప్రారంభించిన లోకేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఒక సాహసోపేతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల బృందం...
