వెలిగొండ టన్నెల్లో 20 గంటలు: పనులను పర్యవేక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు!
మార్కాపురం/డోర్నాల: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్పష్టం...
