ఏపీ పాఠశాలల్లో రాగిజావ పంపిణీ పొడిగింపు: లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి ట్రస్ట్తో ఎంవోయూ!
ఉండవల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Lokesh Ragi Java Distribution AP...
