ఎండలో జాగ్రత్త.. పారిశుధ్య కార్మికులకు సూచన
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పారిశుధ్య కార్మికులు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య సూచించారు. మంగళవారం జిల్లా వైద్యాధికారులతో కలిసి...
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పారిశుధ్య కార్మికులు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య సూచించారు. మంగళవారం జిల్లా వైద్యాధికారులతో కలిసి...
తెలుగు రాష్ట్రాల 'ఎర్ర బంగారం' మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. గత కొన్నేళ్లుగా నష్టాలతో సతమతమైన రైతులకు ఈ ఏడాది మార్కెట్ గిట్టుబాటు...
వరుసగా పెరుగుతున్న ధరలతో మాంసం ప్రియులకు పెద్ద షాక్ తగిలింది. బహిరంగ మార్కెట్లో చికెన్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. గత వారం రోజుల్లోనే కిలోకు...
తిరుపతి తెలుగుదేశం పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో...
ఎండలు ముదిరిపోతున్నాయి. మే నెల రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బయటకు వెళ్తే చాలు ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోయి నీరసం ఆవహిస్తోంది. డీహైడ్రేషన్, వడదెబ్బ,...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి మరికొద్ది రోజులే సమయం ఉండగా, ముంబై ఇండియన్స్ క్యాంప్లో కలకలం మొదలైంది. జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్...
సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ అప్డేట్! సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీ...
బలోచిస్థాన్లో పాకిస్థాన్ ప్రభుత్వం సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ స్థాయిలో నిరసన గళం వినబడుతోంది. బలోచ్ నేషనల్ మూవ్మెంట్ (BNM) సభ్యులు దక్షిణ కొరియాలోని బుసాన్...
భారత స్వాతంత్య్ర సంగ్రామ వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని ఎంజీఎం (MGM) ఉన్నత పాఠశాలలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు....
రాష్ట్రంలో నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఇబ్బందులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో...