March 10, 2026

PY Reddy

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

పార్టీ లేకపోతే మనమంతా ‘జీరో’: ఎమ్మెల్యే కొలికపూడికి పల్లా వార్నింగ్

తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై అధిష్టానం ఉక్కుపాదం మోపుతోంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారశైలిపై గత కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదులపై టీడీపి ఏపీ అధ్యక్షుడు...

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పార్లమెంట్‌లో విపక్షాల రణక్షేత్రం

భారత్-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతోందని ఆరోపిస్తూ పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు భారీ నిరసన చేపట్టాయి. ఈ ఒప్పందాన్ని 'ట్రాప్...

ఎప్స్టీన్ ఫైళ్ల విమర్శ: డెమోక్రట్లపై విరుచుకుపడ్డ ‘బాండీ’

అమెరికా రాజకీయాల్లో 'జెఫ్రీ ఎప్స్టీన్' ఫైళ్ల వివాదం మరోసారి దావాగ్నిలా రాజుకుంది. హౌస్ జ్యుడీషియరీ కమిటీ ముందు బుధవారం హాజరైన అటార్నీ జనరల్ పామ్ బాండీ (Pam...

అసెంబ్లీలో వైసీపీ ఆందోళన: గవర్నర్ ప్రసంగం వేళ వాకౌట్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎమ్మెల్యేలు సభకు హాజరైనప్పటికీ, కొద్దిసేపటికే నిరసన తెలుపుతూ వాకౌట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి...

అసెంబ్లీలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికార కూటమికి చెందిన కీలక నేతల మధ్య ఆసక్తికర భేటీలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఐటీ,...

మంగళూరులో ‘కిలాడీ’ పెళ్లికొడుకు:మహిళలకు లక్షల్లో టోకరా!

ఆన్‌లైన్ మాట్రమోనీ వెబ్‌సైట్‌లను అడ్డాగా చేసుకుని, పెళ్లి పేరుతో మహిళలను మోసం చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర మోసగాడిని మంగళూరు పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడు సుశాంత్...

మథురలో పెను విషాదం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి..

ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా ఖప్పర్పూర్ గ్రామంలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి...

లోక్‌సభ స్పీకర్‌పై ప్రతిపక్షాల అవిశ్వాసం: పార్లమెంటరీ సంక్షోభం

భారత పార్లమెంటరీ చరిత్రలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంటూ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించేందుకు ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మక అడుగు వేశాయి. సభా నిర్వహణలో...

ఆయిల్ ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో అక్కడి నుంచే..

అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు మారుతున్న నేపథ్యంలో, భారత్ తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ దేశం నుంచి ముడిచమురు...

గవర్నర్ల సదస్సులో రాజకీయ సెగ: ట్రంప్ నిర్ణయంతో వీడిన ఐక్యత

అమెరికా రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి తెరపడుతూ, నేషనల్ గవర్నర్స్ అసోసియేషన్ (NGA) ద్వైపాక్షిక స్ఫూర్తి తీవ్రంగా దెబ్బతింది. శ్వేతసౌధంలో జరిగే వార్షిక సమావేశానికి కేవలం రిపబ్లికన్...