తిరుపతి నగర విస్తరణ మరియు గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తిరుపతిని ‘గ్రేటర్’ నగరంగా మార్చే ప్రక్రియపై...
విజయవాడ
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఓ పేద కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. మండలంలోని పేడూరు గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో శ్రీపతి...
రాష్ట్రంలోని తీరప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పీఎంఎంఎస్వై,...
దేవాలయాలే మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి భక్తుడికి కైలాసగిరి పుణ్యఫలం...
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) నిబంధనలకు పాతర వేస్తూ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి...
కందుకూరులోని యూటిఎఫ్ కార్యాలయంలో బుధవారం వివిధ కార్మిక సంఘాల ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏఐటియుసి, సిఐటియు నాయకులు మాట్లాడుతూ.. దేశంలో...
మేదరమెట్ల గ్రామంలోని బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన సమయంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 1వ తేదీ...
మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రధాన దేవాలయాలు, ఘాట్లు మరియు తీర ప్రాంతాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ...
పోలవరం నియోజకవర్గంలో ఏళ్ల తరబడి వేధిస్తున్న మంచినీటి సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. కొయ్యలగూడెం...
ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండటం నేటి కాలంలో ఎంతో కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. సరైన...