పెను విషాదం: టపాసుల ఫ్యాక్టరీలో ఏడుగురు సజీవదహనం!
రాజస్థాన్లోని ఖైర్తాల్-తిజారా జిల్లా భివాడిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కుక్షేరా పారిశ్రామిక వాడలోని ఒక కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు....
