May 13, 2026

Dr. P Y Reddy, Editor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

జగన్ తీరును అమ్మ కూడా వ్యతిరేకించారు.

వైఎస్ బతికి ఉన్నంత వరకు ఏ ఆస్తి పంపకం జరగలేదు. అమ్మను కూడా అనేక రీతిల్లో అవమానించాడు. దివంగత వైఎస్ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ తన...

మానవత్వం చాటుకున్న కేటీఆర్

యాక్సిడెంట్ బాధితులను తన ఎస్కార్ట్ వాహనంలో హాస్పిటల్‌కు తరలింపు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తన పర్యటన ముగించుకుని శుక్రవారం తన నియోజకవర్గం...

మీరు ఇలాంటి వారైతే, కాలిబాటన తిరుమలకు రావొద్దు : టీటీడీ.

ఇటీవలికాలంలో తిరుమలకు కాలి నడకన వస్తున్న భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు ఎక్కువగా మెట్ల మార్గాన్ని ఎంచుకుంటుంటారు. నిట్టనిలువున...

వ్యవసాయమే కాదు, పశు సంపద కూడా అంతే ముఖ్యం : ఎం ఎం నాయక్

అక్టోబర్ (నేటి) 25 నుండి 28 ఫిబ్రవరి, 2025 పశుగణన ఎన్యూమరేటర్లకు సహకరించాలి తిరుపతి, అక్టోబర్ 25: 21వ అఖిల భారత జాతీయ పశు గణన కార్యక్రమం...

ధరల స్థిరీకరణకు కమిటీ

రాష్ట్రంలోనే తొలిసారిగా ధరల స్థిరీకరణకై రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కమిటీని వేయడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్ర పౌర...

దీపావళి నుండి ఉచిత గ్యాస్… షరతులు వర్తిస్తాయ్..! జీవో జారీ

యేటా రూ.2,684.75 కోట్ల భారం 48 గంటల్లోనే లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా రాయితీ సొమ్ము మార్చి 31 , జూలై 31, నవంబరు 30 లోపు- మూడు...

‘కొండా’ ఇంకెప్పుడూ ఇలా వ్యాఖ్యానించవద్దు

తెలంగాణ మంత్రి సురేఖకు కోర్టు మొట్టికాయలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు...

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి : ఇద్దరు జవానుల మృతి

జమ్ము: జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఉగ్రదాడుల క్రమంగా పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు....

ఫలించిన బ్రిక్స్ సమావేశాలు : సరిహద్దుల్లో చైనా సైన్యం వెనక్కు

ఢిల్లీ: రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో భారత్, చైనా నేతల మధ్యన చర్చలు ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది. భారత సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ ప్రాంతం నుంచి రెండు...

అన్ని విద్య‌ల్లో క‌న్నా వేద విద్య ఉన్న‌త‌మైన‌ది: విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి

అన్ని విద్య‌ల్లోక‌న్నా వేద విద్య ఉన్న‌త‌మైన‌ది కంచికామ‌కోటి పీఠాధిప‌తి విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి అన్నారు. తిరుమ‌ల‌లోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో బుధ‌వారం సాయంత్రం ఆయ‌న వేద...