April 23, 2026

Dr. P Y Reddy, Editor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

పార్లమెంటరీ పార్టీ నేతగా తారిఖ్ రెహమాన్ ఏకగ్రీవ ఎన్నిక!

బంగ్లాదేశ్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. మంగళవారం జరిగిన కీలక పరిణామంలో, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) చైర్మన్ తారిఖ్ రెహమాన్ ఆ దేశ తదుపరి ప్రధానమంత్రిగా...

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

తిరుపతి పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు త్రిశూలస్నానంతో పవిత్ర ముగింపు దశకు చేరుకున్నాయి. శ్రీ కపిలేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం జరిగిన...

ఏఐ సమ్మిట్‌లో ప్రధాని మోదీ బిజీ.. ఢాకా వెళ్లనున్న స్పీకర్ ఓం బిర్లా!

బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా తారిఖ్ రహ్మాన్ మంగళవారం (ఫిబ్రవరి 17) ప్రమాణ స్వీకారం చేయనున్న చారిత్రాత్మక ఘట్టానికి భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు....

నిరుద్యోగులకు ‘బంగ్లార్ యువ సాథి’కి పోటెత్తిన అప్లికేషన్లు!

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'బంగ్లార్ యువ సాథి' (Banglar Yuva Sathi) పథకానికి నిరుద్యోగ యువత నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. నిరుద్యోగులకు నెలకు...

ఎంబిఏ విద్యార్థినిని చంపి.. ఆపై శవంపై కూర్చుని.. క్షుద్ర పూజలు!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక ఎంబీఏ విద్యార్థిని హత్య కేసులో వెలుగుచూసిన భయంకరమైన నిజాలు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. తనతో పాటు చదువుకుంటున్న క్లాస్‌మేట్‌ను అతి దారుణంగా హత్య...

మీపట్ల ఎలాంటి సానుభూతీ లేదు. దేశ ప్రయోజనాలే ముఖ్యం!: ఆస్ట్రేలియా

సిరియా శిబిరాల్లో చిక్కుకున్న ఆస్ట్రేలియన్లు:  సిరియాలోని అల్-రోజ్ (Al-Roj) నిర్బంధ శిబిరంలో మగ్గుతున్న 34 మంది ఆస్ట్రేలియా మహిళలు మరియు పిల్లలను వెనక్కి రప్పించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం...

కురుక్షేత్ర నిట్‌లో విషాదం: గదిలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

హర్యానాలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) కురుక్షేత్రలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లాకు...

‘థర్డ్ కంట్రీస్’: వలసదారులను యూఎస్ టు ఆఫ్రికా !

అమెరికాలోని ట్రంప్ యంత్రాంగం 'థర్డ్ కంట్రీ డిపోర్టేషన్' (Third-Country Deportation) పేరుతో చేపడుతున్న అత్యంత రహస్య బహిష్కరణల కార్యక్రమం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తమ దేశంతో ఎటువంటి...

పెను విషాదం: టపాసుల ఫ్యాక్టరీలో ఏడుగురు సజీవదహనం!

రాజస్థాన్‌లోని ఖైర్తాల్-తిజారా జిల్లా భివాడిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కుక్షేరా పారిశ్రామిక వాడలోని ఒక కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు....

కర్ణాటకలో బాంబు కలకలం: నాలుగు కోర్టులకు బెదిరింపులు.!

కర్ణాటక రాష్ట్రంలోని న్యాయస్థానాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిల్స్ సోమవారం పెను సంచలనం సృష్టించాయి. కర్ణాటక హైకోర్టుకు చెందిన ధార్వాడ్ బెంచ్, మాండ్య మరియు...