రష్యా చమురుకు ‘గుడ్ బై’.. అమెరికా దెబ్బకు దిగొచ్చిన కేంద్రం!
భారత్-రష్యా చమురు బంధంలో పెను మార్పులు సంభవించాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురు కొనుగోలు చేసిన భారత్, ఇప్పుడు అకస్మాత్తుగా ఆ...
భారత్-రష్యా చమురు బంధంలో పెను మార్పులు సంభవించాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురు కొనుగోలు చేసిన భారత్, ఇప్పుడు అకస్మాత్తుగా ఆ...
మధ్యప్రదేశ్ శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న వాగ్వాదం శృతిమించి చివరకు సభ్య సమాజం తలదించుకునే స్థాయికి చేరింది. రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కైలాష్ విజయవర్గియా...
న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' (AI Impact Summit 2026) వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ భారత్ పరపతిని చాటుతున్నారు. గురువారం జరిగిన...
విజయవాడలోని భవానీపురంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు అదృశ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం నాడు జరిగిన ఈ ఘటనపై తల్లిదండ్రులు భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు...
తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి (BJP) మింగుడు పడటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించి, పార్లమెంట్ ఎన్నికల్లో...
పశ్చిమాసియాలో ఇరాన్ తో యుద్ధానికి సిద్ధమై... నౌకలను ఫైటర్ జెట్లను అక్కడకు పంపిన అమెరికా తాజాగా హెచ్చెరికలు జారీ చేసింది. ఆ లోపు సానుకూలంగా స్పందించకపోతే యుద్ధం...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ల మధ్య గతేడాది తలెత్తిన తీవ్రమైన సైనిక ఉద్రిక్తతలను తన...
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. వివిధ రాజకీయ కారణాలు మరియు కేసుల నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగో వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, శాంతి స్థాపనే లక్ష్యంగా స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా మంగళవారం కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...