స్విమ్స్ వైద్యుడికి జాతీయ అవార్డు
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ పి.శివ సంతోష్ కుమార్ జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని...
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ పి.శివ సంతోష్ కుమార్ జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని...
మన ఇళ్లలో ఇడ్లీ, దోసె పిండిని నిల్వ చేయడం సర్వసాధారణం. అయితే, పిండి అతిగా పులిస్తే అది ఆరోగ్యానికి మేలు చేయడం కంటే కీడే ఎక్కువ చేస్తుందని...
చంద్రగిరి మండలంలో గత కొన్ని రోజులుగా ఒంటరి ఏనుగు సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మంద నుంచి విడిపోయిన ఈ గజరాజు గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను కంటిమీద...
తెలుగు, తమిళ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసిన స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ తాజాగా విడుదలైంది. వైవిధ్యభరితమైన కథలను...
రాజధాని అమరావతి ముఖచిత్రాన్ని మార్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐకానిక్ టవర్ల నిర్మాణంలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సచివాలయం మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధిపతుల (HOD)...
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల ద్వారా వచ్చే అర్జీలను అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని చిత్తూరు జిల్లా ఇన్చార్జి కలెక్టర్...
ఆంధ్రప్రదేశ్లోని పురాతత్వ ప్రదేశాల పరిరక్షణ, అన్వేషణల స్థితిగతులు మరియు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'జ్ఞాన్ భారతం మిషన్' వివరాలపై చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు లోక్సభలో...
తెలుగు ప్రజల స్వాభిమానం కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలనే తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం భారత చరిత్రలో చిరస్మరణీయమని రాష్ట్ర వ్యవసాయ...
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు వచ్చే అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, బాధితులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్...
తిరుపతి నగరపాలక సంస్థ తొలి మేయర్ డాక్టర్ శిరీష ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని, నగరపాలక కార్యాలయం నుంచి భావోద్వేగాల మధ్య వీడ్కోలు తీసుకున్నారు. కార్యాలయంలో...