March 30, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

నాయుడుపేటలో తుడా పీపీపీ లేఅవుట్లు..

తిరుపతి నగరాభివృద్ధి సంస్థ (తుడా) పరిధిలోని అన్ని ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 'డే విత్...

చెవిరెడ్డిని కలసిన ఎమ్మెల్సీ సిపాయి

తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంకు చేరుకున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని...

తుమ్మలగుంటలో చెవిరెడ్డి సందడి..

సుదీర్ఘ విరామం తర్వాత తన అభిమాన నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలుసుకునేందుకు తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు పోటెత్తాయి. చంద్రగిరి...

దుర్గసముద్రం ఉపసర్పంచ్‌ చిరంజీవికి మాతృవియోగం

– నివాళులు అర్పించిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తిరుపతి రూరల్‌ మండలం దుర్గసముద్రం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్‌ చిరంజీవికి మాతృ వియోగం కలిగింది. ఆ విషయం తెలుసుకున్న చంద్రగిరి...

ఏపీలో ‘స్వావలంబని’ని విస్తరించండి: చిత్తూరు ఎంపీ

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక "స్వావలంబని" పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు....

స్వాతంత్య్ర పోరాట గాథ.. ‘విప్లవ వీరుడు’ షూటింగ్ ప్రారంభం!

భారత స్వాతంత్య్ర సంగ్రామ నేపథ్యంలో సామాన్యుల పోరాట పటిమను చాటిచెప్పేలా రూపొందుతున్న చిత్రం ‘విప్లవ వీరుడు’. సీనియర్ నటి ఇంద్రజ కీలక పాత్రలో జైశ్వర్, సోనాలి జంటగా...

చెవిరెడ్డి విడుదలపై మొక్కులు చెల్లించుకున్న ప్రసాద్ రెడ్డి

లేని లిక్కర్ కేసులో 8 నెలల పాటు అక్రమంగా జైలులో నిర్భంధించిన తమ నాయకుడు క్షేమంగా విడుదల కావడంతో వైసిపి నేత మొక్కులు చెల్లించుకున్నాడు. కోతలకు చెందిన...

స్విమ్స్ స్టాఫ్ నర్స్ హరిత అకాల మృతి.. 

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో స్టాఫ్ నర్సుగా సేవలందిస్తున్న శ్రీమతి ఎం. హరిత కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, వేలూరులోని సీఎంసీ...

సూళ్లూరుపేటలో ‘డే విత్ తుడా చైర్మన్’..

ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లాలనే సంకల్పంతో తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి చేపట్టిన "డే విత్ తుడా చైర్మన్" కార్యక్రమం...

హై ఓల్టేజ్ పోరుకు లైన్ క్లియర్.. భారత్-పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠకు తెర!

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మెగా ఫైట్‌ను బహిష్కరించాలన్న గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు...