March 29, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం..  విజయ్ పోటీ చేసేది ఇక్కడ నుంచేనా.?

తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేందుకు సిద్ధమవుతున్న కోలీవుడ్ స్టార్ విజయ్, తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కజగం' (TVK) ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి...

కేంద్ర మంత్రిని కలిసిన చిత్తూరు ఎంపీ

చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని పూతలపట్టు నియోజకవర్గంలో ఆదివారం సందడి నెలకొంది. తవణంపల్లి మండలం, దిగువమాఘం గ్రామంలోని మాజీ మంత్రి శ్రీమతి గల్లా అరుణ కుమారి నివాసానికి విచ్చేసిన...

పరకామణి కేసుపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తిరుమల పరకామణి చోరీ కేసు మరియు లడ్డూ నెయ్యి కల్తీ అంశాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

టాస్ గెలిచిన సౌతాఫ్రికా, భారత్ ప్లేయింగ్ 11 ఇదే!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 రౌండ్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరు మొదలైంది. ఈ...

చంద్రగిరిలో జనసేన ప్రభంజనం

చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతమైంది. ఆదివారం చంద్రగిరి మండలం, పనపాకం పంచాయతీలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్ దేవర మనోహర్ సమక్షంలో వివిధ...

ఇంటర్ పరీక్షలకు పోలీసుల పహారా

అన్నమయ్య జిల్లాలో రేపటి (ఫిబ్రవరి 23) నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేసింది. జిల్లా ఎస్పీ ధీరజ్...

అజేయ జట్ల అమీతుమీ: నేడు పోరు

టీ20 ప్రపంచకప్‌లో నేడు అత్యంత ఆసక్తికరమైన సమరానికి వేదిక సిద్ధమైంది. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు సూపర్‌-8 దశలో తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని...

ఏపీలో రేపటి నుంచే పరీక్షలు.. ‘నిమిషం’ నిబంధన వర్తింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026కు రంగం సిద్ధమైంది. సోమవారం (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు అన్ని...

ఆస్ట్రేలియా గడ్డపై భారత్ ఘనవిజయం

భారత మహిళా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టు అజేయ రికార్డుకు బ్రేక్ వేస్తూ టీ20 సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది....

అభివృద్ధి పథంలో చిత్తూరు: ఎంపీ, ఎమ్మెల్యే

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వెల్లడించారు....