స్వర్ణకవచంలో శ్రీమలయప్ప స్వామి దర్శనం
తిరుమలలో మూడు రోజులపాటు కొనసాగిన పవిత్ర జ్యేష్ఠాభిషేక మహోత్సవం బుధవారం ఘనంగా ముగిసింది. స్వామివారి బంగారు కవచ దర్శనం భక్తులను భక్తిరసంలో ముంచెత్తింది. తిరుమల, జూన్ :...
తిరుమలలో మూడు రోజులపాటు కొనసాగిన పవిత్ర జ్యేష్ఠాభిషేక మహోత్సవం బుధవారం ఘనంగా ముగిసింది. స్వామివారి బంగారు కవచ దర్శనం భక్తులను భక్తిరసంలో ముంచెత్తింది. తిరుమల, జూన్ :...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రేపటితో ఒక సంవత్సరం పూర్తవుతోంది. ఈ సందర్భంగా “స్వపరిపాలన స్వర్ణాంధ్ర ప్రదేశ్” నినాదంతో అమరావతిలో బుధవారం సాయంత్రం...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బుధవారం, గురువారం (Wednesday & Thursday) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA (Andhra Pradesh State Disaster Management Authority) వెల్లడించింది. వాతావరణ...
తిరుమల, జూన్ 10: శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,894కు చేరుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. తల నీలాల (Tonsures) సంఖ్య...
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అభయహస్తం అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి...
తిరుపతి, జూన్ 10: జూలై 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకు కార్యక్రమం చేపట్టేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికిగాను action plan (ప్రణాళిక) తయారు చేసినట్టు పార్టీ వర్గాలు...
శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తున్న టిటిడి ఉద్యోగుల సమస్యలను నిర్దేశించన సమయంలో పరిష్కరించాలని అధికారులను టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టిటిడిలోని...
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ రాజమన్నార్ అలంకారంలో స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 గంటలకు...
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం పల్లకీపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు....
శతాధిక చిత్రాల్లో నటించి స్టార్డమ్ సాధించిన నటసింహం నందమూరి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు ఆయన తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బాలయ్య...