May 22, 2026

Andhra Pulse Desk

శివమెత్తిన శానంబట్ల: చంద్రగిరి గడ్డపై జల్లికట్టు పౌరుషం!

మృత్యువుతో ముఖాముఖి.. ప్రాణాలకు తెగించిన యువత.. తిరుపతి జిల్లాలో సంక్రాంతికి ముందే మొదలైన పశువుల పండుగ రణరంగం. రాయలసీమ పౌరుషానికి, వీరత్వానికి ప్రతీకగా నిలిచే 'పశువుల పండుగ'...

వల్లభనేని వంశీకి ఊరట.. హత్యాయత్నం కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. తనపై నమోదైన హత్యాయత్నం కేసులో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అరెస్టుపై...

శ్రీవారి ముంగిట భక్తజన సంద్రం: నూతన ఏడాది వేళ తిరుమలలో రికార్డు రద్దీ!

కిలోమీటర్ల మేర క్యూలైన్లు.. దర్శనానికి ఒక రోజు నిరీక్షణ నూతన ఏడాది తొలిరోజు స్వామివారిని దర్శించుకోవాలనే తపనతో భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని...

అఫ్గానిస్థాన్‌లో ప్రకృతి ప్రకోపం: మెరుపు వరదలకు 17 మంది బలి!

అఫ్గానిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, హిమపాతం ధాటికి సంభవించిన ఆకస్మిక వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేశాయి. అలాగే 17 మందికి...

న్యూ ఇయర్ షాక్: రూ. 111 పెరిగిన వాణిజ్య గ్యాస్ ధర!

వాణిజ్య సిలిండర్ల పెంపు: వ్యాపారులపై అదనపు భారం కొత్త ఏడాది 2026 మొదటి రోజే వ్యాపార వర్గాలకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో...

ఆంధ్రప్రదేశ్‌లో వార్డు సచివాలయాల పేరు మార్పు.. ఇకపై ‘స్వర్ణ వార్డు’గా గుర్తింపు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల పేరును మారుస్తూ అధికారిక నిర్ణయం...

కొత్త ఏడాదికి శ్రీవారి ఆశీస్సులు: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ!

నూతన సంవత్సర వేడుకలు మరియు వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో తిరుమల గిరులు భక్తజన సంద్రంగా మారాయి. తిరుమల క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా...

పెమ్మసాని పేరుతో ఇసుక దందా.. కేంద్ర మంత్రి ఘాటు స్పందన

తమ పేరు చెప్పుకుని అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది : పెమ్మసాని వివాదాస్పద ఇసుక టిప్పర్లు మరియు మంత్రి క్లారిటీ రాజధాని అమరావతి ప్రాంతంలో కేంద్ర మంత్రి పెమ్మసాని...

రాత్రంతా తాగి ఊగండి: వేళలు పొడిగింపు

వేడుకల వేళ మద్యం విక్రయాల సమయం పెంపు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్ల సమయ వేళలను పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం. నూతన...

ఎస్వీ గోశాలకు పశుగ్రాసం విరాళం

గోసేవలో తరించిన టీటీడీ బోర్డు సభ్యులు కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి చెంత ఉన్న ఎస్వీ గోశాలకు టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ...