June 14, 2026

Andhra Pulse Desk

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో హల్చల్: గోపురం ఎక్కిన నిందితుడు

తిరుపతిలోని చారిత్రక శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఏకాంతసేవ ముగిసిన తర్వాత ఒక వ్యక్తి మద్యం మత్తులో ఆలయ గోడ...

నేటి నుంచి గుంటూరులో అట్టహాసంగా ప్రపంచ తెలుగు మహాసభలు

తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పేందుకు, సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకు అందించేందుకు గుంటూరు వేదికగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నేడు (జనవరి 3, శనివారం) ప్రారంభం...

శ్రీవారి సన్నిధిలో భక్తజన ప్రవాహం: శుక్రవారం నాటి దర్శనాల్లో ఆల్ టైమ్ రికార్డు!

వైకుంఠ ద్వార దర్శనాల వేళ తిరుమలలో భక్తుల రద్దీ కట్టలు తెంచుకుంది, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక శుక్రవారం నాడు అత్యధిక మంది భక్తులు స్వామివారిని...

అమరావతికి మహర్దశ: అందుబాటులోకి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు!

రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. విజయవాడ నుంచి రాజధానికి వెళ్లే ప్రయాణికులకు ఊరటనిస్తూ సీడ్ యాక్సిస్ రోడ్డులోని కొంత భాగం అందుబాటులోకి వచ్చింది....

శివమెత్తిన శానంబట్ల: చంద్రగిరి గడ్డపై జల్లికట్టు పౌరుషం!

మృత్యువుతో ముఖాముఖి.. ప్రాణాలకు తెగించిన యువత.. తిరుపతి జిల్లాలో సంక్రాంతికి ముందే మొదలైన పశువుల పండుగ రణరంగం. రాయలసీమ పౌరుషానికి, వీరత్వానికి ప్రతీకగా నిలిచే 'పశువుల పండుగ'...

వల్లభనేని వంశీకి ఊరట.. హత్యాయత్నం కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. తనపై నమోదైన హత్యాయత్నం కేసులో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అరెస్టుపై...

శ్రీవారి ముంగిట భక్తజన సంద్రం: నూతన ఏడాది వేళ తిరుమలలో రికార్డు రద్దీ!

కిలోమీటర్ల మేర క్యూలైన్లు.. దర్శనానికి ఒక రోజు నిరీక్షణ నూతన ఏడాది తొలిరోజు స్వామివారిని దర్శించుకోవాలనే తపనతో భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని...

అఫ్గానిస్థాన్‌లో ప్రకృతి ప్రకోపం: మెరుపు వరదలకు 17 మంది బలి!

అఫ్గానిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, హిమపాతం ధాటికి సంభవించిన ఆకస్మిక వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేశాయి. అలాగే 17 మందికి...

న్యూ ఇయర్ షాక్: రూ. 111 పెరిగిన వాణిజ్య గ్యాస్ ధర!

వాణిజ్య సిలిండర్ల పెంపు: వ్యాపారులపై అదనపు భారం కొత్త ఏడాది 2026 మొదటి రోజే వ్యాపార వర్గాలకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో...

ఆంధ్రప్రదేశ్‌లో వార్డు సచివాలయాల పేరు మార్పు.. ఇకపై ‘స్వర్ణ వార్డు’గా గుర్తింపు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల పేరును మారుస్తూ అధికారిక నిర్ణయం...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు