చంద్రబాబు ఢిల్లీ పర్యటన: అమిత్ షాతో భేటీ.. ఏపీ ప్రాజెక్టులపై కీలక చర్చలు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. రాజమహేంద్రవరం నుంచి నేరుగా దేశ రాజధానికి చేరుకున్న ఆయన, కేంద్ర హోంమంత్రి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. రాజమహేంద్రవరం నుంచి నేరుగా దేశ రాజధానికి చేరుకున్న ఆయన, కేంద్ర హోంమంత్రి...
రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం తొలిరోజే ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం...
మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరమ్ బీర్ గోఖూల్ (Dharambeer Gokhool) బుధవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనవరి 7,...
అత్త వేధింపులు, చిన్నారి అనారోగ్యం కలిగించిన మానసిక ఒత్తిడి తట్టుకోలేక వీరమాచనేని సాయిచైతన్య అనే కన్నతల్లి తన 45 రోజుల పసికందును నీటి గుంటలో విసిరేసి కిరాతకంగా...
తిరుమల శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీలో టీటీడీ సమూల మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు తిరుమల కౌంటర్లలో ఆఫ్లైన్ ద్వారా ఇస్తున్న 800 టికెట్లను పూర్తిగా నిలిపివేసి, జనవరి...
తిరుమల గిరుల్లో వైకుంఠ ద్వార దర్శనాల గడువు ముగుస్తున్న నేపథ్యంలో భక్తులు అశేషంగా తరలివస్తున్నారు, దీనివల్ల సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం ఏకంగా 20 గంటలకు...
2026, జనవరి 7వ తేదీ బుధవారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్య మాస బహుళ పక్ష చవితి మరియు పంచమి తిథుల కలయిక ఏర్పడింది....
తిరుమల తిరుపతి దేవస్థానంలో పెండింగ్లో ఉన్న పలు ఇంజనీరింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని వేంకటపాలెంలో...
ఊపిరి బిగబట్టి చూస్తున్న తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం ఇరుసుమండలో సహజ వాయువు బావిలో సంభవించిన 'బ్లో అవుట్' మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో...
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8 వరకు కొనసాగనున్న నేపథ్యంలో భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. జనవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 6...