June 14, 2026

Andhra Pulse Desk

శుక్రవారపు ఉత్తర నక్షత్ర వైభవం: కన్యా రాశిలో చంద్ర సంచారం

2026, జనవరి 9వ తేదీ శుక్రవారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్య మాస బహుళ పక్ష షష్ఠి తిథి ఆవిష్కృతమైంది. 'భృగువాసరే'గా పిలువబడే ఈ...

తిరుమల కొండంతా భక్తులే.. దర్శనానికి 16 గంటలు !

తిరుమల క్షేత్రంలో పది రోజుల పాటు సాగిన అత్యంత వైభవమైన వైకుంఠ ద్వార దర్శన పర్వదినాలు జనవరి 8 అర్ధరాత్రితో ముగిశాయి, నేటి నుండి (జనవరి 9)...

గురువారపు పుబ్బ నక్షత్ర ప్రాశస్త్యం: సౌభాగ్య యోగంతో ద్వాదశ రాశుల భాగ్యోదయం

2026, జనవరి 8వ తేదీ గురువారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్య మాస బహుళ పక్ష పంచమి తిథి ఆవిష్కృతమైంది. 'బృహస్పతివాసరే' అని పిలువబడే...

పోలవరం పర్యటన: 2027 మార్చి నాటికి ఫేజ్-1 పూర్తి- సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం (జనవరి 7, 2026) సందర్శించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో స్వయంగా...

చంద్రబాబు ఢిల్లీ పర్యటన: అమిత్ షాతో భేటీ.. ఏపీ ప్రాజెక్టులపై కీలక చర్చలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. రాజమహేంద్రవరం నుంచి నేరుగా దేశ రాజధానికి చేరుకున్న ఆయన, కేంద్ర హోంమంత్రి...

అమరావతి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్: వడ్డమాను గ్రామసభలో మంత్రులకు రైతుల సెగ!

రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం తొలిరోజే ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం...

శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ అధ్యక్షుడు!

మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరమ్ బీర్ గోఖూల్ (Dharambeer Gokhool) బుధవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనవరి 7,...

అత్త సూటిపోటి మాటలు… 45 రోజుల పసికందు హత్య.. కన్నతల్లే హంతకురాలు!

 అత్త వేధింపులు, చిన్నారి అనారోగ్యం కలిగించిన మానసిక ఒత్తిడి తట్టుకోలేక వీరమాచనేని సాయిచైతన్య అనే కన్నతల్లి తన 45 రోజుల పసికందును నీటి గుంటలో విసిరేసి కిరాతకంగా...

తిరుమలలో శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లు బంద్: ఇకపై ఆన్‌లైన్ ‘కరెంట్ బుకింగ్’ ద్వారానే దర్శనం!

తిరుమల శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీలో టీటీడీ సమూల మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు తిరుమల కౌంటర్లలో ఆఫ్‌లైన్ ద్వారా ఇస్తున్న 800 టికెట్లను పూర్తిగా నిలిపివేసి, జనవరి...

శిలాతోరణం వరకు క్యూలైన్లు.. 20 గంటల సుదీర్ఘ నిరీక్షణ

తిరుమల గిరుల్లో వైకుంఠ ద్వార దర్శనాల గడువు ముగుస్తున్న నేపథ్యంలో భక్తులు అశేషంగా తరలివస్తున్నారు, దీనివల్ల సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం ఏకంగా 20 గంటలకు...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు