May 22, 2026

Andhra Pulse Desk

వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం..

క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ చైర్మన్! తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30న (మంగళవారం) జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం టీటీడీ చేసిన భారీ ఏర్పాట్లను...

భక్తుల ప్రాణరక్షణకు పోలీసుల ‘సంజీవని’.. వైకుంఠ ఏకాదశి వేళ సిపిఆర్ శిక్షణ!

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల కొండపైకి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల భద్రత మరియు ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త ముందడుగు...

ప్రాజెక్టు ఒకటే.. ప్రభుత్వానికో పేరు ! పోలవరం వేదికగా మళ్ళీ చర్చ!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల పేర్లు మారిపోవడం ఒక ఆనవాయితీగా మారింది. పాలన మారినా ప్రజల అవసరాలు మారవు, కానీ...

శ్రీవారి సేవలో ప్రముఖులు: తిరుమలలో విఐపిల సందడి 

వైకుంఠ ఏకాదశి ముంగిట ప్రత్యేక ప్రార్థనలు! వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఒకరోజు ముందుగా, నేడు (డిసెంబర్ 29, 2025) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు...

అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు: మదనపల్లె భవిష్యత్తు – సవాళ్లు మరియు విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణల్లో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుండి మదనపల్లెకు మారుస్తూ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మదనపల్లెకు జిల్లా హోదా...

మహారాష్ట్రలో ‘పవార్’పరివార్ : బాబాయ్-అబ్బాయ్ ఐక్యం !

మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ఊహించని మరియు సంచలన పరిణామం చోటుచేసుకుంది. గత రెండేళ్లుగా విడివిడి దారుల్లో నడుస్తున్న పవార్ కుటుంబం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (Municipal...

తలకోనలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్.. రూ. 9 లక్షల విలువైన దుంగలు స్వాధీనం!

తిరుపతి జిల్లాలోని భాకరాపేట రేంజ్, తలకోన అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ విజయవంతమైంది. జిల్లా అటవీ అధికారి (DFO) వి. సాయిబాబా (IFS)...

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 3 కొత్త జిల్లాల ఏర్పాటు..

అమరావతి అభివృద్ధికి భారీ నిధుల ఆమోదం! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో నేడు (డిసెంబర్ 29, 2025) జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం అత్యంత...

తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామివారి సేవలో 85 వేల మందికి పైగా భక్తులు!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్న (ఆదివారం) ఒక్కరోజే మొత్తం 85,823 మంది భక్తులు...

అన్నమయ్య జిల్లా లేనట్లే… నియోజకవర్గంగానే మిగలనున్న రాయచోటి

జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మదనపల్లె కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తున్న తరుణంలో, భౌగోళికంగా తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకు అన్నమయ్య జిల్లాలోని...