నిబద్ధతకు నిలువుటద్దం దామోదర సంజీవయ్య: జాయింట్ కలెక్టర్
భారతదేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య 105వ జయంతి వేడుకలు తిరుపతి జిల్లా సచివాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు...
భారతదేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య 105వ జయంతి వేడుకలు తిరుపతి జిల్లా సచివాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు...
తిరుపతిలో నిరుపేదల గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడిందని, సరైన వైద్యం అందక రోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆవేదన వ్యక్తం...
తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కుమార్తె గెహిని రెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతిలో అత్యంత వైభవంగా, సేవా దృక్పథంతో నిర్వహించబడ్డాయి. ఆడంబరాలకు తావులేకుండా, సమాజ సేవకు...
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలోని కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు శనివారం స్నపన తిరుమంజనం (పవిత్రస్నానం) శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.30...
ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక "స్వావలంబని" పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు....
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ముసురుకున్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న...
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో బుధవారం అర్ధరాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ హాస్టల్ భవనం పైనుంచి పడి బాలాజీ అనే బి.టెక్ మూడో...
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ బైపాస్ వద్ద పోలీసులు నిర్వహించిన మెరుపు తనిఖీల్లో సుమారు ₹6,60,000 విలువైన 22 కేజీల గంజాయి పట్టుబడింది. జిల్లా ఎస్పీ...
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీనివాసమంగాపురంలో కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. అయితే, బ్రిడ్జి సమీపంలో ఏర్పడిన...
కారాగారాలు కేవలం నిర్బంధ కేంద్రాలు మాత్రమే కాకుండా మానవ గౌరవం, పునరావసం, సామాజిక పునరేకీకరణ వంటి బాధ్యతలు కలిగిన క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో కీలక స్తంభమని ఆంధ్రప్రదేశ్...