ఎస్వీ బాలమందిరం పిల్లలకు ఆశాకిరణం: టీటీడీ జేఈవో డాక్టర్ ఏ. శరత్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ బాలమందిరం అనాథ పిల్లల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ఆశాకిరణంగా నిలుస్తోందని టీటీడీ జేఈవో (విద్య మరియు...
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ బాలమందిరం అనాథ పిల్లల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ఆశాకిరణంగా నిలుస్తోందని టీటీడీ జేఈవో (విద్య మరియు...
విశాఖపట్నం వేదికగా 'విశాఖ ఉత్సవ్' అట్టహాసంగా ప్రారంభమైంది. ఆర్కే బీచ్ పరిసరాలు సాంస్కృతిక ప్రదర్శనలు, వెలుగు జిలుగులతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఘనంగా ప్రారంభమైన వేడుకలు మంత్రులు,...
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు (CITU)...
అన్నమయ్య జిల్లా నూతన సంయుక్త కలెక్టర్గా శివ నారాయణ శర్మ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముందుగా నూతన సంయుక్త కలెక్టర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్...
ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ టి. వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, మరియు స్థానిక ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ బుధవారం కలిసి పర్యటనకు సంబంధించిన ప్రదేశాలను క్షేత్రస్థాయిలో...
రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తూ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఉత్సవాలు నిర్వహించనున్నది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి...
రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం నింపే లక్ష్యంతో తిరుపతిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుంచి...
ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధాని విశాఖపట్నంలో ప్రపంచస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్...
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణలో...
విశాఖపట్నాన్ని అంతర్జాతీయ పారిశ్రామిక మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా కేంద్ర హోం శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది, నగరంలో ప్రత్యేకంగా 'బ్యూరో ఆఫ్...