April 18, 2026

Uncategorized

130 మందికి ‘పీఎం ఆవాస్ యోజన 2.0’ మంజూరు పత్రాల పంపిణీ!

తిరుపతి నగరంలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల కల నెరవేరబోతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY 2.0) పథకం కింద ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు...

వ్యవసాయ పరిశోధనలు క్షేత్రస్థాయికి చేరాలి: ఎంపీ

తిరుపతిలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఆధునిక పరిశోధనలను ఎంపీ మద్దిల గురుమూర్తి బుధవారం పరిశీలించారు. శాస్త్రవేత్తలు కనుగొంటున్న కొత్త సాంకేతికతలు కేవలం ప్రయోగశాలలకే...

వలసారెడ్డి వెంకటరెడ్డి కర్మక్రియల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం రంగన్నగారిగడ్డకు చెందిన వలసారెడ్డి వెంకటరెడ్డి సుదీర్ఘకాలంగా కర్ణాటక రాష్ట్రంలోని బన్నరి అమ్మన్ షుగర్స్ లిమిటెడ్ కు వైస్ఛైర్మన్గా సేవలు...

హామీలు ఏవయ్యాయి?: స్విమ్స్ కార్మికుల పోరాట శంఖారావం..

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం అనుసరిస్తున్న మొండివైఖరిపై సిఐటియు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సమ్మె చేసిన సందర్భంలో ఇచ్చిన...

కుటుంబ సమగ్ర సర్వేను వేగవంతం చేయండి

తిరుపతి నగరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సమగ్ర సమాచార సర్వేను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు....

మంగళం డిపో ప్రైవేటీకరణపై సిఐటియు నిప్పులు

తిరుపతిలోని మంగళం ఆర్టీసీ డిపోను ప్రైవేటు సంస్థకు అప్పగించే ప్రతిపాదనపై సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ. 100...

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

తిరుపతి పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు త్రిశూలస్నానంతో పవిత్ర ముగింపు దశకు చేరుకున్నాయి. శ్రీ కపిలేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం జరిగిన...

వైఎస్‌ఆర్‌సీపీ తిరుపతి రూరల్ సోషల్‌ మీడియా అధ్యక్షునికి అనారోగ్యం

– ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పిన చెవిరెడ్డి – ఆ కుటుంబానికి అండగా నిలబడతానన్న మోహిత్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ మండలం వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా...

శ్రీ కాలభైరేశ్వర స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని పాటూరు, సవటపల్లిలో వెలసిన శ్రీ సతీసమేత కాలభైరేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా చిత్తూరు...

శివాలయాలకు ‘చెవిరెడ్డి’ కుటుంబం పట్టువస్త్రాల సమర్పణ

రామచంద్రాపురం మండలంలోని ప్రముఖ శైవాలయాలకు చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ఘనంగా పట్టువస్త్రాలు (సారె) సమర్పించారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రతి ఏటా...