April 18, 2026

Uncategorized

మామిడి రైతులకు వరం.. 50 శాతం రాయితీతో..

చిన్నగొట్టిగల్లు మండలంలోని మామిడి రైతులకు నాణ్యమైన దిగుబడి సాధించే దిశగా ఉద్యానశాఖ అండగా నిలిచింది. మామిడి పంటను చీడపీడల నుండి రక్షించి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పండ్లను...

విద్యార్థుల భద్రతకు ‘శక్తి’ భరోసా..

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినూత్న అవగాహన! తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సంరక్షణే ధ్యేయంగా శక్తి...

పెట్రోల్ బంక్ కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడండి..

సిపిఐ జాతీయ నేత డాక్టర్ కె. నారాయణ డిమాండ్! దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత...

పలమనేరు ఏరియా ఆసుపత్రికి మహర్దశ.. 

చిత్తూరు జిల్లా పలమనేరు ఏరియా ఆసుపత్రిని అత్యున్నత ప్రమాణాలతో కూడిన జిల్లా స్థాయి ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి...

కేంద్ర మంత్రిని కలిసిన చిత్తూరు ఎంపీ

చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని పూతలపట్టు నియోజకవర్గంలో ఆదివారం సందడి నెలకొంది. తవణంపల్లి మండలం, దిగువమాఘం గ్రామంలోని మాజీ మంత్రి శ్రీమతి గల్లా అరుణ కుమారి నివాసానికి విచ్చేసిన...

పరకామణి కేసుపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తిరుమల పరకామణి చోరీ కేసు మరియు లడ్డూ నెయ్యి కల్తీ అంశాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

చంద్రగిరిలో జనసేన ప్రభంజనం

చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతమైంది. ఆదివారం చంద్రగిరి మండలం, పనపాకం పంచాయతీలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్ దేవర మనోహర్ సమక్షంలో వివిధ...

ఇంటర్ పరీక్షలకు పోలీసుల పహారా

అన్నమయ్య జిల్లాలో రేపటి (ఫిబ్రవరి 23) నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేసింది. జిల్లా ఎస్పీ ధీరజ్...

అభివృద్ధి పథంలో చిత్తూరు: ఎంపీ, ఎమ్మెల్యే

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వెల్లడించారు....

ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కాలేజీలో తిరుపతి పోలీసుల భరోసా

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ చేపట్టిన చైతన్య కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా శనివారం తిరుపతిలోని ఎస్‌జిఎస్...