April 17, 2026

క్రైం

The Crime News section reports on incidents related to law and order, criminal investigations, arrests, court proceedings, and enforcement actions. Coverage includes crimes affecting public safety such as fraud, corruption, violence, cybercrime, and organized crime. Reports are factual, verified, and follow legal and ethical standards, avoiding speculation and trial-by-media.

గంజాయి కొంటున్న ఇద్దరు అరెస్టు

గంజాయిని కొంటున్న ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుండి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు ఈస్ట్‌ డీఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు....

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఏసీబీ మెరుపు దాడులు: రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అటెండెంట్ ఇళ్లలో సోదాలు!

అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గురువారం (జనవరి 29, 2026) ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహించారు. గతంలో సస్పెండైన రేణిగుంట...

చండీగఢ్‌లో కలకలం: 26 పాఠశాలలకు బాంబు బెదిరింపులు!

గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన రెండు రోజులకే చండీగఢ్‌లోని సుమారు 26 పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం...

రూ. 400 కోట్ల దోపిడీ: తిరుపతి రావాల్సిన కంటైనర్ మాయం.. కర్ణాటక హోంమంత్రి స్పందన!

గుజరాత్ నుండి తిరుపతికి రూ. 400 కోట్ల నగదుతో వస్తున్న ఒక కంటైనర్, గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో దోపిడీకి గురవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ...

వివాహేతర సంబంధం కోసమే భర్త హత్య: గుంటూరు ఎస్పీ సంచలన నిజాలు

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగిన శివనాగరాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త నిద్రలో గుండెపోటుతో చనిపోయాడని నమ్మబలికిన భార్యే, తన ప్రియుడితో కలిసి...

హర్యానాలో దారుణం: పసివాడి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ స్నేహం!

హర్యానాలోని పంచకుల జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం తన ఇన్‌స్టాగ్రామ్ స్నేహితురాలితో స్వేచ్ఛగా గడపడానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో, ఒక...

నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి.. 

హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఒక ఫర్నిచర్ షోరూమ్ భవనంలో శనివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ సహా ముగ్గురు వ్యక్తులు...

తిరుపతిలో చిన్నారి కిడ్నాప్ : బిచ్చగాళ్ల ముఠాకు విక్రయించిన వైనం!

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో సంచలనం సృష్టించిన పసికందు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌కు గురైన పది నెలల చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ...

రైలులో మొదలైన గొడవ.. కాలేజీ ప్రొఫెసర్ దారుణ హత్య!

ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లో ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగించే మరో భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ప్రముఖ ఎన్ఎం (NM) కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 33...

ఢిల్లీలో కేఫ్ కాల్పులు.. యువకుడి మృతి: అప్పు తీర్చలేదని…..!

తీసుకున్న అప్పు తీర్చలేదని, ఓ యువకుడిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్ ప్రాంతంలో  జరిగింది. ఒక కేఫ్‌లో 24 ఏళ్ల యువకుడిని గుర్తుతెలియని...