April 17, 2026

క్రైం

The Crime News section reports on incidents related to law and order, criminal investigations, arrests, court proceedings, and enforcement actions. Coverage includes crimes affecting public safety such as fraud, corruption, violence, cybercrime, and organized crime. Reports are factual, verified, and follow legal and ethical standards, avoiding speculation and trial-by-media.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేకరి కుమార్తె మృతి!

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఛాయలు అలముకున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఓ యువతి...

సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ కలకలం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయం (RDO)లో శనివారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒక రైతు నుంచి పట్టాదారు పాసు పుస్తకం మరియు...

పరువు హత్య: మృతుడు డిప్యూటీ తహశీల్దార్ భర్త !

తూర్పుగోదావరి జిల్లా మండపేట పరిధిలోని వేములపల్లిలో నాగరిక సమాజం తలదించుకునేలా ఒక 'పరువు హత్య' (Honour Killing) చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో, సాక్షాత్తు ఒక...

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య గురువారం తెల్లవారుజామున భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించగా, వారి...

రేణిగుంటలో పగటి దొంగతనాల గుట్టురట్టు..

తిరుపతి జిల్లా రేణిగుంట పరిధిలో వరుసగా జరుగుతున్న పగటి పూట ఇంటి దొంగతనాలకు పోలీసులు చెక్ పెట్టారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన రేణిగుంట పోలీసులు, ఒక అంతర్రాష్ట్ర...

శ్రీవారి భక్తుల అవసరమే వారి పెట్టుబడి: నకిలీ ఆధార్‌లతో తిరుమల గదుల దందా.. ముగ్గురు అరెస్ట్!

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా సాగుతున్న ఒక ముఠా గుట్టును తిరుమల పోలీసులు రట్టు చేశారు. నకిలీ...

విజయవాడలో ఇద్దరు పాఠశాల విద్యార్థుల అదృశ్యం: పోలీసుల గాలింపు!

విజయవాడలోని భవానీపురంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు అదృశ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం నాడు జరిగిన ఈ ఘటనపై తల్లిదండ్రులు భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు...

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ .. ఐదుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. తెలంగాణ సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టలో గురువారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో...

చంద్రగిరిలో మిస్టరీ మృతి: సచివాలయం వద్ద మృతదేహం !

తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నూకలగుంట సచివాలయం వెనుక ఉన్న దట్టమైన ముళ్ల పొదల్లో...

నాలుగేళ్ల చిన్నారిని నీటిలో పడేసి హత్య.. తల్లిపై కత్తితో దాడి!

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాసికల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఒక ఇంటిపై దాడి చేసి,...