May 29, 2026

క్రైం

The Crime News section reports on incidents related to law and order, criminal investigations, arrests, court proceedings, and enforcement actions. Coverage includes crimes affecting public safety such as fraud, corruption, violence, cybercrime, and organized crime. Reports are factual, verified, and follow legal and ethical standards, avoiding speculation and trial-by-media.

విజయవాడలో కాల్పుల కలకలం..

పోలీసులనే టార్గెట్ చేసిన వరంగల్ వ్యక్తి! విజయవాడ నగరంలో గన్ కల్చర్ ఒక్కసారిగా కలకలం రేపింది. బస్టాండ్ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ వ్యక్తి ఏకంగా...

పోలీసుల సాహసోపేత చర్య

అనుకోకుండా జారిపడిపోయిన పెద్ద మొత్తాన్ని పోలీసులు మెరుపు వేగంతో స్పందించి బాధితుడికి అప్పగించిన ఘటన మధిరలో చోటుచేసుకుంది. పోగొట్టుకున్న నగదు దొరుకుతుందో లేదో అని ఆందోళనలో ఉన్న...

టింబర్ డిపోలో చెలరేగిన మంటలు.. కోట్లలో ఆస్తి నష్టం!

నగర శివారులోని మైలార్‌దేవపల్లి-కాటేదాన్ ప్రాంతంలో గురువారం ఉదయం ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక టింబర్ డిపోతో పాటు పక్కనే ఉన్న ప్లైవుడ్ గోడౌన్‌కు మంటలు వ్యాపించడంతో...

కర్ణాటక కోళ్ల ఫారంలో ఎర్ర బంగారం: టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి

₹5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం కింగ్ పిన్ సహా 8 మంది స్మగ్లర్లు అరెస్ట్ శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర...

ఉరివేసుకొని యువకుడు మృతి!

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తెలుగు నరేష్ (26) అనే యువకుడు సోమవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందడం...

వంతెన పైనుంచి కిందపడ్డ కారు.. తండ్రీకొడుకుల దుర్మరణం, నలుగురికి గాయాలు!

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తోర్‌గఢ్‌లోని ప్రసిద్ధ సాన్వలియా సేథ్ ఆలయంలో దర్శనం...

రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేకరి కుమార్తె మృతి!

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఛాయలు అలముకున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఓ యువతి...

సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ కలకలం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయం (RDO)లో శనివారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒక రైతు నుంచి పట్టాదారు పాసు పుస్తకం మరియు...

పరువు హత్య: మృతుడు డిప్యూటీ తహశీల్దార్ భర్త !

తూర్పుగోదావరి జిల్లా మండపేట పరిధిలోని వేములపల్లిలో నాగరిక సమాజం తలదించుకునేలా ఒక 'పరువు హత్య' (Honour Killing) చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో, సాక్షాత్తు ఒక...

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య గురువారం తెల్లవారుజామున భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించగా, వారి...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు