ప్రేయసి అక్కడ.. ప్రియుడి ఇక్కడ.. మృతి ! ఏం జరిగింది?
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఒక హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పరాస్సినిక్కడవు సమీపంలోని అంతూర్ వద్ద ఉన్న ఒక లాడ్జిలో 50 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో...
The Crime News section reports on incidents related to law and order, criminal investigations, arrests, court proceedings, and enforcement actions. Coverage includes crimes affecting public safety such as fraud, corruption, violence, cybercrime, and organized crime. Reports are factual, verified, and follow legal and ethical standards, avoiding speculation and trial-by-media.
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఒక హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పరాస్సినిక్కడవు సమీపంలోని అంతూర్ వద్ద ఉన్న ఒక లాడ్జిలో 50 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో...
కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ఇసుక లారీ బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఈ...
2021లో ముంబైలో పెను సంచలనం సృష్టించిన టీనేజర్ జాన్వీ కుక్రేజా హత్య కేసులో ఎట్టకేలకు న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. తన స్నేహితురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చినందుకు గాను...
ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్ జిల్లా టీచర్స్ కాలనీలో ఈ దారుణ హత్య జరిగింది. సోషల్ మీడియా పరిచయం ప్రేమగా మారి, చివరికి రక్తపాతానికి దారితీసింది. మృతుడు ప్రసాద్ సూర్యవంశీ...
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బౌన్సర్లను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని సిఐటియు (CITU) రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఫీజుల దోపిడీని...
పీటీఎం మండలం మల్లెల గ్రామంలో గంజాయి సాగు జరుగుతుందన్న పక్కా సమాచారంతో బి.కొత్తకోట పోలీసులు నిఘా పెట్టారు. ప్రధాన నిందితుడు వెంకటరమణారెడ్డి తన సొంత పొలంలోనే ఇతర...
గంజాయిని కొంటున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు....
అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గురువారం (జనవరి 29, 2026) ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహించారు. గతంలో సస్పెండైన రేణిగుంట...
గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన రెండు రోజులకే చండీగఢ్లోని సుమారు 26 పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం...
గుజరాత్ నుండి తిరుపతికి రూ. 400 కోట్ల నగదుతో వస్తున్న ఒక కంటైనర్, గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో దోపిడీకి గురవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ...