May 9, 2026

క్రైం

The Crime News section reports on incidents related to law and order, criminal investigations, arrests, court proceedings, and enforcement actions. Coverage includes crimes affecting public safety such as fraud, corruption, violence, cybercrime, and organized crime. Reports are factual, verified, and follow legal and ethical standards, avoiding speculation and trial-by-media.

వెంట్రుకలే బలమైన సాక్ష్యం… హత్యకేసులో జీవిత ఖైదు

 2021లో ముంబైలో పెను సంచలనం సృష్టించిన టీనేజర్ జాన్వీ కుక్రేజా హత్య కేసులో ఎట్టకేలకు న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. తన స్నేహితురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చినందుకు గాను...

ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని ఘోరం: ప్రియుడిని హతమార్చిన యువతి

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ జిల్లా టీచర్స్ కాలనీలో ఈ దారుణ హత్య జరిగింది. సోషల్ మీడియా పరిచయం ప్రేమగా మారి, చివరికి రక్తపాతానికి దారితీసింది. మృతుడు ప్రసాద్ సూర్యవంశీ...

యూనివర్సిటీలో బౌన్సర్ల అరాచకం: కిడ్నాప్ ఘటనపై వామపక్షాల ఆగ్రహం

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బౌన్సర్లను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని సిఐటియు (CITU) రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఫీజుల దోపిడీని...

పొలంలో సాగు.. బయట విక్రయం: పోలీసుల పక్కా ప్లాన్!

పీటీఎం మండలం మల్లెల గ్రామంలో గంజాయి సాగు జరుగుతుందన్న పక్కా సమాచారంతో బి.కొత్తకోట పోలీసులు నిఘా పెట్టారు. ప్రధాన నిందితుడు వెంకటరమణారెడ్డి తన సొంత పొలంలోనే ఇతర...

గంజాయి కొంటున్న ఇద్దరు అరెస్టు

గంజాయిని కొంటున్న ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుండి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు ఈస్ట్‌ డీఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు....

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఏసీబీ మెరుపు దాడులు: రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అటెండెంట్ ఇళ్లలో సోదాలు!

అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గురువారం (జనవరి 29, 2026) ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహించారు. గతంలో సస్పెండైన రేణిగుంట...

చండీగఢ్‌లో కలకలం: 26 పాఠశాలలకు బాంబు బెదిరింపులు!

గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన రెండు రోజులకే చండీగఢ్‌లోని సుమారు 26 పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం...

రూ. 400 కోట్ల దోపిడీ: తిరుపతి రావాల్సిన కంటైనర్ మాయం.. కర్ణాటక హోంమంత్రి స్పందన!

గుజరాత్ నుండి తిరుపతికి రూ. 400 కోట్ల నగదుతో వస్తున్న ఒక కంటైనర్, గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో దోపిడీకి గురవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ...

వివాహేతర సంబంధం కోసమే భర్త హత్య: గుంటూరు ఎస్పీ సంచలన నిజాలు

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగిన శివనాగరాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త నిద్రలో గుండెపోటుతో చనిపోయాడని నమ్మబలికిన భార్యే, తన ప్రియుడితో కలిసి...

హర్యానాలో దారుణం: పసివాడి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ స్నేహం!

హర్యానాలోని పంచకుల జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం తన ఇన్‌స్టాగ్రామ్ స్నేహితురాలితో స్వేచ్ఛగా గడపడానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో, ఒక...