March 11, 2026

Dr. P Y Reddy, Edttor

Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.

కాలిఫోర్నియాలో కూలిన విమానం

పలువురి మృతి - ఆస్తినష్టం ఓ నివాస కాలనీ… అర్ధరాత్రి పూట నిద్రలోనే ఉలిక్కిపడింది. భూమి కంపించినట్లు అనిపించింది. తేరుకుని చూసే సమయానికి ఎగసిన మంటల్లో ప్రాణాలు...

బెదిరింపులకు భయపడం: పాక్ ఆర్మీ

దేశ భద్రత, సార్వభౌమాధికారంలో రాజీ ఉండదు: ఆర్మీ చీఫ్ అసిం మునీర్ బలప్రయోగం,బెదిరింపుల ద్వారా పాకిస్తాన్‌ను ఎవరూ వశం చేసుకోలేరని, దేశ ప్రాథమిక హితానికి అవసరమైన అన్ని...

తిరుమలలో భక్తుల రద్దీ పెరగుతోంది 

దర్శనానికి 18 గంటల వెయిటింగ్‌ టైం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం భక్తుల రద్దీతో మునిగిపోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానము (టీటీడీ) విడుదల చేసిన తాజా...

కలిగిరిలో మే 23 నుంచి జీర్ణోద్ధరణ అష్టబంధన సంప్రోక్షణ

టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కలిగిరి కొండపై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 23 నుండి 28వ తేదీ వరకు జీర్ణోద్ధరణ అష్టబంధన సంప్రోక్షణ...

యూకే వలస విధానాలు : భారతీయుల ప్రభావం

వెనుదిరిగిన విద్యార్థులు, ఉద్యోగులు ఇతర దేశాలపూ కూడా యునైటెడ్ కింగ్డమ్ (UK) ప్రభుత్వం గత కొంతకాలంగా వీసాలపై తీసుకుంటున్న కఠిన విధానాలు వలస దిశలో స్పష్టమైన ప్రభావాన్ని...

హనుమజ్జయంతిని పురస్కరించుకుని తిరుమలలో ప్రత్యేక పూజలు

హనుమజ్జయంతిని పురస్కరించుకుని గురువారం తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం మరియు మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహం...

జమ్మూ కశ్మీర్‌లో ఉద్రిక్తత

కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం గాలింపు జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులతో కాల్పుల అనంతరం భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. షింగ్పోరా...

శ్రీవారి దర్శనానికి 15 గంటలు

ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం – దర్శనం చేసుకున్న భక్తుల వివరాలు (21-05-2025): 🛕 మొత్తం భక్తులు: 80,964 ✂️ తలనీలాలు: 32,125 💰...

భారత సరిహద్దుల్లో సివంగులు !

మహిళా సైనికుల ధైర్యం ప్రశంసనీయం! బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) మహిళా సిబ్బంది అనితరసాధ్యమైన తెగువను చూపారని బిఎస్ఎఫ్ అధికారి చంద్రేష్ సోనా వెల్లడించారు. వారు చూపిన...