అజేయ జట్ల అమీతుమీ: నేడు పోరు
టీ20 ప్రపంచకప్లో నేడు అత్యంత ఆసక్తికరమైన సమరానికి వేదిక సిద్ధమైంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు సూపర్-8 దశలో తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని...
టీ20 ప్రపంచకప్లో నేడు అత్యంత ఆసక్తికరమైన సమరానికి వేదిక సిద్ధమైంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు సూపర్-8 దశలో తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026కు రంగం సిద్ధమైంది. సోమవారం (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు అన్ని...
భారత మహిళా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టు అజేయ రికార్డుకు బ్రేక్ వేస్తూ టీ20 సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది....
మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వెల్లడించారు....
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ చేపట్టిన చైతన్య కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా శనివారం తిరుపతిలోని ఎస్జిఎస్...
తిరుపతి నగరాన్ని చెత్త రహితంగా మార్చేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య కోరారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా...
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) రేడియేషన్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం 8వ వార్షిక ఛైర్ ఒరేషన్ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. క్యాన్సర్...
చిత్తూరు జిల్లా కేంద్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన...
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రాష్ట్రస్థాయి శాప్ చెస్ లీగ్ శనివారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి...
జిల్లాలో యువతను, ముఖ్యంగా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న 'కూల్ లిప్' (Cool Lip) వంటి ప్రమాదకరమైన నికోటిన్ మాదకద్రవ్యాల కట్టడిపై జిల్లా...