ఇషాన్, హార్దిక్ మెరుపులు..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో...
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్లతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ...
ఈ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమని కథానాయిక లావణ్య త్రిపాఠి తెలిపారు. సినిమా ప్రారంభం సమయంలో తాను గర్భవతిని అని, అయినప్పటికీ చిత్ర బృందం అందించిన సహకారంతో...
ఏర్పేడు మండలం పాపానాయుడుపేట పీహెచ్సీ పరిధిలోని కందాడు, వికృతమాల గ్రామాల్లో స్విమ్స్ వైద్యాధికారి డాక్టర్ ఎం. నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. అత్యాధునిక...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ను అమరావతిలో స్థాపించడం ద్వారా...
పాకాల మండలం పెరసానిపల్లి పంచాయతీ గుండ్ల గుట్ట పల్లి గ్రామంకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ ఎ.సుబ్ర మణ్యం తల్లి సుబ్బులమ్మ మృతి చెందారు....
తుడా పరిధిలోని చెరువుల సుందరీకరణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా అవిలాల చెరువు అభివృద్ధికి నిధులు కేటాయించామని, వేసవి లోపే...
కేజీఎఫ్ సిరీస్తో గ్లోబల్ స్టార్గా ఎదిగిన యష్ క్రేజ్ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను...
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఓటు వేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ (ZP) ఉన్నత పాఠశాలలో...
భారతదేశ ఇంధన భద్రతను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మన దేశం ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలనేది కూడా అమెరికానే నిర్ణయించే...