తిరుపతిలో ‘అవని ఎలైట్’ రెస్టారెంట్ ప్రారంభం..
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పర్యాటకులు, స్థానికులకు స్టార్ హోటల్ స్థాయి రుచులను అందించేందుకు "అవని ఎలైట్" రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని ప్రముఖ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు...
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పర్యాటకులు, స్థానికులకు స్టార్ హోటల్ స్థాయి రుచులను అందించేందుకు "అవని ఎలైట్" రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని ప్రముఖ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు...
అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ ఒక్కసారిగా కలకలం సృష్టించింది. సదుం మండలంలోని పలు గ్రామాల్లో వేల సంఖ్యలో కోళ్లు అకస్మాత్తుగా మరణించడంతో అటు పౌల్ట్రీ రైతులు,...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొనడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం అలవాటు చేసుకున్నారు. అయితే, ఈ జీవనశైలి వల్ల తెలియకుండానే అనేక...
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిఖిల్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 20వ చిత్రంగా...
అమెరికాలో అక్రమ వలసదారుల పట్ల డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరికి న్యాయస్థానం మద్దతు తెలిపింది. బాండ్ చెల్లించి తాత్కాలికంగా విడుదలయ్యే (ఇమ్మిగ్రేషన్ బాండ్) సదుపాయాన్ని...
గ్రామాల్లో కోతుల బెడద ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుంపులుగా వస్తూ పంటలను నాశనం చేయడమే కాకుండా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే కోతులను తరిమికొట్టేందుకు కొయ్యుర్...
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో పసికూన నేపాల్ సంచలనం సృష్టించినంత పనిచేసింది. మాజీ ఛాంపియన్ ఇంగ్లాండ్ను వణికించి, విజయానికి అడుగు దూరంలో నిలిచి అభిమానుల మనసు గెలుచుకుంది. ముంబయిలోని...
టాలీవుడ్లో సరికొత్త హర్రర్ థ్రిల్లర్గా రూపొందిన ‘అమరావతికి ఆహ్వానం’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జీవీకే...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మలేషియా పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. ఆదివారం కౌలాలంపూర్లో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో...
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం క్లైమాక్స్కు చేరుకుంది. సోమవారం సాయంత్రంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండటంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాల్లో...