June 20, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

చెవిరెడ్డి విడుదలపై మొక్కులు చెల్లించుకున్న ప్రసాద్ రెడ్డి

లేని లిక్కర్ కేసులో 8 నెలల పాటు అక్రమంగా జైలులో నిర్భంధించిన తమ నాయకుడు క్షేమంగా విడుదల కావడంతో వైసిపి నేత మొక్కులు చెల్లించుకున్నాడు. కోతలకు చెందిన...

స్విమ్స్ స్టాఫ్ నర్స్ హరిత అకాల మృతి.. 

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో స్టాఫ్ నర్సుగా సేవలందిస్తున్న శ్రీమతి ఎం. హరిత కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, వేలూరులోని సీఎంసీ...

సూళ్లూరుపేటలో ‘డే విత్ తుడా చైర్మన్’..

ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లాలనే సంకల్పంతో తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి చేపట్టిన "డే విత్ తుడా చైర్మన్" కార్యక్రమం...

హై ఓల్టేజ్ పోరుకు లైన్ క్లియర్.. భారత్-పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠకు తెర!

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మెగా ఫైట్‌ను బహిష్కరించాలన్న గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు...

రివెంజ్ డ్రామాగా ‘ఆల్ఫా’.. ట్రైలర్‌తోనే సెన్సేషన్!

హేమంత్ కుమార్, అయానా, గోపీక సురేష్ ప్రధాన పాత్రల్లో విజయ్ ఎన్ తెరకెక్కించిన విభిన్న చిత్రం ‘ఆల్ఫా’. ‘మెన్ లవ్ వెంజన్స్’ అనే ఆసక్తికరమైన ఉపశీర్షికతో రూపొందిన...

చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. కోళ్ల పరిశ్రమ దగ్ధం!

ఏర్పేడు మండలంలోని గాజుల పెళ్లూరులో కోళ్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది....

తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయంలో ‘మీకోసం’

తిరుపతి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం “మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు...

పక్షి ఫ్లూపై భయం వద్దు.. :మంత్రి

అన్నమయ్య జిల్లా సదుం (సోడమ్) మండలంలో వెలుగుచూసిన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (పక్షి ఫ్లూ) నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి...

స్విమ్స్ ‘పింక్ బస్సు’ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్..

తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్), టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరు జిల్లాలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం విజయవంతంగా జరిగింది....

ప్రతి రూపాయి ప్రజలకు చేరాలి: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రజలకు అత్యంత పారదర్శకమైన, అభివృద్ధి పథంలో సాగే పాలనను అందించేందుకు కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సోమవారం...

మీకు ఆసక్తి కలిగించే వార్తలు