సుబ్బులమ్మకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నివాళి..!
పాకాల మండలం పెరసానిపల్లి పంచాయతీ గుండ్ల గుట్ట పల్లి గ్రామంకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ ఎ.సుబ్ర మణ్యం తల్లి సుబ్బులమ్మ మృతి చెందారు....
పాకాల మండలం పెరసానిపల్లి పంచాయతీ గుండ్ల గుట్ట పల్లి గ్రామంకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ ఎ.సుబ్ర మణ్యం తల్లి సుబ్బులమ్మ మృతి చెందారు....
తుడా పరిధిలోని చెరువుల సుందరీకరణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా అవిలాల చెరువు అభివృద్ధికి నిధులు కేటాయించామని, వేసవి లోపే...
కేజీఎఫ్ సిరీస్తో గ్లోబల్ స్టార్గా ఎదిగిన యష్ క్రేజ్ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను...
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఓటు వేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ (ZP) ఉన్నత పాఠశాలలో...
భారతదేశ ఇంధన భద్రతను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మన దేశం ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలనేది కూడా అమెరికానే నిర్ణయించే...
బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టానికి రంగం సిద్ధమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు సార్వత్రిక...
భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, పోలింగ్ రోజున ప్రతి ఓటరు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ...
అందమైన, ఆరోగ్యకరమైన చర్మం కోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ అవసరం లేదు. మన వంటగదిలో దొరికే అరటిపండుతోనే అద్భుతమైన మెరుపును సొంతం చేసుకోవచ్చు. అరటిపండులో ఉండే విటమిన్...
నెల్లూరు జిల్లా గుమ్మళ్ళదిబ్బ కొత్త కాలనీలో గంజాయి ముఠా చేతిలో హత్యాచారానికి గురై, చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను మాజీ...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రేణిగుంట మండల కన్వీనర్...