కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ఇసుక లారీ, ఒకరు మృతి!
కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ఇసుక లారీ బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఈ...
కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ఇసుక లారీ బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఈ...
భారత క్రికెట్ అభిమానుల్లో ఎప్పటికీ ఆసక్తి రేపే ప్రశ్నల్లో ఒకటి – టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్లో ఆడతారా? ఈ...
చంద్రగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా కంటికి కనిపించేలా అభివృద్ధి పనులు...
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహం చోరీకి గురైన ఘటన స్థానిక భారతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది. మెల్బోర్న్ సబర్బ్ రోవ్విల్లోని ఆస్ట్రేలియన్ ఇండియన్...
ఎండలు ముదురుతున్న వేళ శరీరానికి తగినంత శక్తిని, రోగనిరోధక శక్తిని అందించడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా వేసవిలో చెమట రూపంలో విటమిన్ సి...
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మెగా టోర్నీకి కౌంట్డౌన్ మొదలవ్వగా, నేడు భారత్ తన ఏకైక వార్మప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం...
ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్ జిల్లా టీచర్స్ కాలనీలో ఈ దారుణ హత్య జరిగింది. సోషల్ మీడియా పరిచయం ప్రేమగా మారి, చివరికి రక్తపాతానికి దారితీసింది. మృతుడు ప్రసాద్ సూర్యవంశీ...
మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి దుర్గేష్ జిల్లా అటవీ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా తాజా పరిస్థితిని సమీక్షించారు. రాజానగరం, తొర్రేడు, సీతానగరం సమీపంలో...
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బౌన్సర్లను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని సిఐటియు (CITU) రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఫీజుల దోపిడీని...
హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట మధ్య తలపెట్టిన ఎంఎంటీఎస్ మూడో దశ పనులకు త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమి పూజ చేయనున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...